ఢిల్లీలో కూలిన నిర్మాణంలో ఉన్న భవనం

ఢిల్లీలో కూలిన నిర్మాణంలో ఉన్న భవనం

న్యూఢిల్లీ: ఢిల్లీలోని సత్య నికేతన్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం కుప్పకూలగా... శిథిలాల కింద ఐదుగురు కార్మికులు చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని... ఒకరిని సురక్షితంగా శిథిలాల నుంచి బయటికీ తీసింది. ఇక మిగిలిన నలుగురిని కూడా కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ దళాలు, ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్నారు. 

మరికొన్ని వార్తల కోసం...

రాష్రంలో ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ప్రాజెక్టు కాలువలను పరిశీలించిన స్మిత సబర్వాల్