టీఆర్ఎస్ లోకసభా పక్షనేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర రావుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. ఈ నెల 25న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను విదేశీ కంపెనీలకు మళ్లించినట్టు నామాపై అభియోగాలు నమోదయ్యాయి. ఇటీవల నామాతో పాటు ఆయనకు చెందిన మధుకాన్ కంపెనీ డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు జరిపారు. ఈ సోదాల్లో భారీగా పత్రాలు, లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. వీటి ఆధారంగానే నామాకు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది.
టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావుకు ఈడీ సమన్లు
- తెలంగాణం
- June 16, 2021
లేటెస్ట్
- ఎమ్మెల్యేలపై అనర్హత ఫిర్యాదులు..స్పీకర్కు చేరేలా చూడండి
- మా వల్లే యాదాద్రి ప్లాంట్కు ఎన్జీటీ అనుమతులు: భట్టి విక్రమార్క
- ప్రధాని సభ ఏర్పాట్లను పరిశీలించిన డీఎస్పీ
- హైకోర్టును కూడా బీజేపీ కొన్నది: మమత బెనర్జీ
- నువ్వేనా.. నువ్వే నేనా .. సత్యభామ సినిమా నుంచి పస్ట్ లీరికల్ సాంగ్ రిలీజ్
- అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి
- ఐపీఎల్ టికెట్లు బ్లాక్లో అమ్ముతున్రు
- సెకండ్ ఫేజ్ పోలింగ్: ఓటేసిన ప్రముఖులు
- డబుల్ బెడ్రూం ఇండ్లను అమ్మితే కఠిన చర్యలు : కలెక్టర్ భవేశ్మిశ్రా
- కేసీఆర్ హయాంలో పోలీస్ రాజ్యం నడిచింది : జూపల్లి కృష్ణారావు
Most Read News
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- సుర్రు సమ్మర్.... ఎల్నినో ప్రభావం
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి
- Good Health : వయస్సుకు తగ్గట్టు ఎక్సర్ సైజ్ చేయాలి.. ఎలా పడితే అలా చేస్తే అనారోగ్యమే..!
- SRH vs RCB: విరాట్కు నచ్చేశాడు: కమ్మిన్స్పై కోహ్లీ ప్రశంసలు
- తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- దోస్త్కు వేళాయే.. ఇది ఇంటర్ పాసైన వాళ్ల కోసమే.!
- నిరుద్యోగులు, ఉద్యోగుల గొంతుకై పనిచేస్తా:తీన్మార్ మల్లన్న