రాష్ట్రంలో కరెంట్ చార్జీలను పెంచాలని విద్యుత్ సంస్థలు నిర్ణయించాయి. డిస్కంలు ఇచ్చిన ప్రతిపాదనలకు ఈఆర్సీ ఓకే చెప్పినట్లు తెలిసింది. అయితే ఇందులో కొన్ని సవరణలు చేసినట్లు సమాచారం. విద్యుత్ సంస్థలు 19శాతం చార్జీలు పెంచాలని కోరగా.. 14శాతం పెంచడానికి ఈఆర్సీ అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఓవరాల్గా చూస్తే డొమెస్టిక్పై 40 నుంచి 50 పైసలు, ఇతర కేటగిరీలపై యూనిట్కు రూపాయి చొప్పున పెంచాలని నిర్ణయించారు. దీంతో సామాన్యుడిపై మరోసారి కరెంట్ చార్జీల భారం పడనుంది.
రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపు
- తెలంగాణం
- March 23, 2022
లేటెస్ట్
- అంత్యక్రియలకు కట్టెల కష్టాలు
- కామారెడ్డి జిల్లాలో వడగండ్ల వాన
- కోటి రూపాయలు.. 3 కిలోల గోల్డ్ సీజ్
- వన్యప్రాణుల దాహం తీర్చేలా
- మెట్రో విస్తరణతో ఎల్బీనగర్ రూపురేఖలు మారుతయ్
- వీ6 జిల్లా ప్రతినిధి పై దౌర్జన్యం
- ఫుడ్ ఇన్స్పెక్టర్ ఫ్లాట్లో అగ్ని ప్రమాదం
- Premalu Sequel Official: మరింత ప్రేమతో ప్రేమలు2 వచ్చేస్తోంది..అనౌన్స్ చేసిన మేకర్స్
- మున్నేరు కాంక్రీట్ వాల్ పనులు పూర్తి చేయాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
- ఏప్రిల్ 21న టీఎస్ ఆర్జేసీ ఎంట్రెన్స్ టెస్టు
Most Read News
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..
- హనుమత్ జయంతి 2024స్పెషల్: హనుమాన్ దీక్ష.. ఆరోగ్య రక్ష
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి