హైదరాబాద్, వెలుగు: ఈ నెల14 నుంచి జరగాల్సిన జేఎన్టీయూ పరిధిలోని ఇంజనీరింగ్, ఫార్మసీ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. కరోనా నేపథ్యంలో వర్సిటీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు వర్క్స్, వైవా పూర్తిచేసేలా చర్యలు మొదలుపెట్టారు. ఆ తర్వాత పరిస్థితులు చక్కబడితే వాయిదా పడిన ఎగ్జామ్స్ జులై 1 నుంచి జరపాలని జేఎన్టీయూ అధికారులు నిర్ణయించారు. వర్సిటీ పరిధిలో బీటెక్, బీఫార్మసీ ఫైనలియర్ స్టూడెంట్లు దాదాపు 40 వేల మంది వరకు ఉంటారు. ఒక్కో కోర్సులో ఫైనల్ సెమిస్టర్లో మూడు, నాలుగు పరీక్షలే ఉంటాయి. దీంతో జులై ఫస్ట్ వీక్లో పరీక్షలు పూర్తి చేసి, 20 లోపు ఫైనలియర్ రిజల్ట్ ఇవ్వాలని అధికారులు యోచిస్తున్నారు.
ఇంజనీరింగ్, ఫార్మసీ ఎగ్జామ్స్ వాయిదా
- దేశం
- June 4, 2021
లేటెస్ట్
- Pushpa 2: ఈ క్రేజ్ ఏంది సామీ.. ముంబై లోకల్ ట్రైన్ లో పుష్ప రాజ్ మ్యానియా
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. సీబీఐకి నోటీసులిచ్చిన హైకోర్టు
- చేతులు లావుగా ఉన్నాయా.. అయితే ఇలా చేయండి
- సుప్రీంకోర్టు కీలక తీర్పు: మనీలాండరింగ్ కేసులో అరెస్టులపై కండిషన్స్
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- CSK vs RCB : చెన్నైతో మ్యాచ్ .. ఆర్సీబీకి వర్ష గండం.. రద్దయితే ఇంటికే
- Good Health: పొన్నగంటి... పోషకాల గని
- Antony Ruben: చివరి నిమిషంలో పుష్ప 2 టీమ్కి భారీ షాక్.. టీమ్ నుండి స్టార్ ఎడిటర్ అవుట్
- రిటైర్మెంట్ ప్రకటించిన ఫుట్బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రి
Most Read News
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- త్వరలో స్థానిక ఎన్నికలు
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్
- రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఇక హెచ్ఎండీఏ పర్మిషన్లు ఈజీ
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
- NTR: వీరభద్ర స్వామికి ఎన్టీఆర్ భారీ విరాళం..శిలాఫలకం చూస్తే కానీ తెలీలేదే!..ఆ ఆలయం ఎక్కడంటే?
- దేవుడా : కాశీకి వెళ్లే రైలులో పురుగుల అన్నం.. రైల్వే శాఖ ఏం చెప్పిందో తెలుసా..!
- PBKS vs RR: చేజారిన అగ్రపీఠం.. రాజస్థాన్పై పంజాబ్ ఘనవిజయం