![సిరికొండ మండలంలో నాటుసారా అమ్ముతున్న ఐదుగురు బైండోవర్](https://static.v6velugu.com/uploads/2024/05/excise-officers-bound-over-five-people-selling-natusara-in-sirikonda-mandal-in-front-of-tehsildar-ravinder_NwdIM2OeDS.jpg)
సిరికొండ, వెలుగు : సిరికొండ మండలంలోని నాటుసారా విక్రయిస్తున్న ఐదుగురిని ఎక్సైజ్ ఆఫీసర్లు తహసీల్దార్ రవీందర్ ఎదుట బైండోవర్ చేశారు. పార్లమెంట్ఎలక్షన్ టైంలో సర్పంచ్తండాకు చెందిన బదావత్ రాములు, భుక్యారేణు, భూక్య చమిలి, సర్పల్లి తండాకు చెందిన బోదాసు నర్సయ్య
ఒడ్డెర కాలనీకి చెందిన పిట్ల లక్ష్మీ అక్రమంగా నాటు సారా విక్రయించినందుకు బైండోవర్ చేశామని ఎక్సైజ్హెడ్కానిస్టేబుల్ దత్తాద్రి అన్నారు. అక్రమంగా ఎవరూ నాటుసారా విక్రయించినా తయారు చేసినా వారిపై కఠిన చర్యలు ఉంటాయని తహసీల్దార్ హెచ్చరించారు. కార్యక్రమంలో సిబ్బంది సుధీర్ తదితరులు ఉన్నారు.