బెంగళూరు : లాక్ డౌన్ కారణంగా మందుబాబులు 45 రోజులు లిక్కర్ కు దూరంగా ఉండాల్సి వచ్చింది. సోమవారం వైన్ షాప్స్ ఓపెన్ కావటంతో మళ్లీ లాక్ డౌన్ ఎన్ని రోజులు పొడగించినా సరే మందుకు కొరత లేకుండా కొని పెట్టుకునేందుకు పోటీ పడ్డారు. బెంగళూరులో ఓ వ్యక్తి ఏకంగా 52, 841 రూపాయల విలువ చేసే లిక్కర్ కొనుగోలు చేశాడు. ఈ బిల్లు సోమవారమంతా దేశ వ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఐతే ఇదే బిల్లు ఆధారంగా ఇప్పుడు కర్ణాటక ఎక్సైజ్ అధికారులు ఆ లిక్కర్ షాప్ పై కేసు నమోదు చేశారు. అనుమతించిన దాని కన్నా ఎక్కువ మద్యాన్ని అమ్మడంటూ షాప్ ఓనర్ పై కేసు బుక్ చేశారు. నిబంధనల ప్రకారం ఒక్క రోజు ఒక వ్యక్తికి 2.6 లీటర్ల మద్యం మాత్రమే విక్రయించాలి. బీర్ అయితే 18 లీటర్ల వరకు అనుమతి ఉంది. కానీ సోమవారం బెంగళూరులో వనిల్లా స్పిరిట్ జోన్ ఏకంగా 13.5 లీటర్ల లిక్కర్, 35 లీటర్ల బీర్ ను అమ్మింది. దీంతో షాప్ ఓవర్ పై కేసు పెట్టటంతో పాటు బిల్లును సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తిపై కూడా కేసు నమోదు చేస్తామని చెప్పారు. లిక్కర్ షాప్ ఓనర్ మాత్రం అది 8 మంది వినియోగదారులకు సంబంధించిన బిల్లు అని చెబుతున్నాడు.
ఆ లిక్కర్ షాప్ ఓనర్ పై కేసు
- దేశం
- May 5, 2020
లేటెస్ట్
- త్వరగా అన్లోడ్ చేయించాలి : కలెక్టర్బెన్ షాలోమ్
- ఎఫ్సీఐలో శిక్షణకు ఏడుగురి ఎంపిక
- గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష
- నాసిరకం విత్తనాలు అమ్మే కంపెనీలపై చర్యలేవీ?
- గూగుల్కు పోటీగా చాట్ జీపీటీ సెర్చ్ ఇంజిన్
- ఆశ్రమ పాఠశాల వసతి గృహాన్ని తనిఖీ చేసిన ఐటీడీఏ పీవో
- ఎవరెస్ట్, MDH మసాల బ్రాండ్లపై నేపాల్ నిషేదం
- Prabhas: ప్రభాస్ డార్లింగ్ ట్విట్ : పెళ్లి గురించే అంటూ టాక్
- నకిలీ విత్తనాలతో రైతులు జాగ్రత్తగా ఉండాలి : ఏవో వాణి
- SSMB 29 CASTING: రాజమౌళి-మహేష్ SSMB29 కాస్టింగ్పై రూమర్స్.. నోట్ రిలీజ్ చేసిన యూనిట్
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు