బడ్జెట్లో ఐటీకి సంబంధించి కొన్ని మార్పులు తీసుకొచ్చారు కానీ, స్లాబుల్లో మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు. అయితే 75 ఏళ్లు పైబడినవారికి మాత్రం ఐటీ ఫైలింగ్ నుంచి మినహాయింపు ఇచ్చారు. ఈ నిబంధన పెన్షన్ ఆదాయం వచ్చేవారికి మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. దేశంలో ప్రస్తుతం 6.48 లక్షల మంది ట్యాక్స్ పే చేస్తున్నారు. వీరందరి కోసం ఫేస్ లెస్ ఐటీ ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తున్నారు. గతంలోనే కార్పొరేట్ ట్యాక్స్ రేట్ తగ్గించామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రపంచంలో మనదేశంలోనే కార్పొరేట్ ట్యాక్స్ తక్కువగా ఉందని ఆమె అన్నారు. ఎన్ఆర్ఐలకు డబుల్ ట్యాక్సేషన్ నుంచి ఊరట కల్పిస్తున్నట్లు ప్రకటించారు. డివిడెండ్లపై ఇకనుంచి నో అడ్వాన్స్డ్ ట్యాక్స్ అని ఆమె తెలిపారు. ఆఫర్డబుల్ హౌజింగ్కు ట్యాక్స్ హాలిడే ప్రకటించారు. మొదటిసారి ఇల్లు కొనుగోలు చేసే వారికి వడ్డీ తగ్గింపు కంటిన్యూ చేస్తామని ప్రకటించారు.
75 ఏళ్లు పైబడినవారికి ఐటీ నుంచి మినహాయింపు
- దేశం
- February 1, 2021
లేటెస్ట్
- బీభత్సం సృష్టించిన కారు.. డైరెక్ట్గా ఫ్రూట్ షాపులోకి
- ఎగ్జామ్ ఫీజులో 10శాతం డిస్కౌంట్ ఇస్తామని మోసం.. యువకుడు అరెస్ట్
- MI vs LSG: టాస్ గెలిచిన ముంబై.. ఆఖరి విజయం ఎవరిదో..!
- తిరుమల ఘాట్ రోడ్డులో అదుపు తప్పిన కారు..
- Vamika: మూడేళ్లకే బ్యాట్ పట్టిన వామిక.. మురిసిపోతున్న కోహ్లీ
- అబద్దాల గురించి మీరే చెప్పాలే...బీఆర్ఎస్ కు కాంగ్రెస్కౌంటర్
- డేంజర్ బెల్స్ : ఈ ఒక్క వ్యాధితో.. రోజుకు 3 వేల 500 మంది చనిపోతున్నారు..!
- స్వామియే శరణం అయ్యప్ప : 6.5 లక్షల ప్రసాదం డబ్బాలు ఎలా నాశనం చేయాలి..?
- డివైడర్ ను ఢీకొట్టిన బైక్.. ఫ్యామిలీ మొత్తం మృతి
- నిరుద్యోగులు, రైతుల సమస్యలు.. మోడీకి కనిపించడం లేదు: రాహుల్
Most Read News
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- నెంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్లో మెస్సేజ్ పంపొచ్చు
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్
- రూల్స్ మారిస్తే మరిన్ని మెడికల్ సీట్లు మనకే
- మాదాపూర్, గచ్చిబౌలి లో ఫుల్ ట్రాఫిక్ జామ్
- రిగ్గింగ్ వీడియో వైరల్ కేసులో..మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రావణ్ అరెస్ట్