నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో రైతుల ధర్నాకు దిగారు. పసుపు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై ఆందోళన చేశారు. దీంతో అక్కడ భారీగా ట్రాఫ్ జామ్ అయ్యింది. పార్టీలకతీతంగా రైతులంతా ఈ ధర్నాలో పాల్గొన్నారు. వెంటనే పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 28 తేదీలోగా డిమాండ్లను పరిష్కరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గడువు ఇచ్చారు రైతులు. లేకుంటే పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
పసుపు బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలంటూ ఆర్మూర్ రైతుల ధర్నా
- తెలంగాణం
- January 9, 2021
లేటెస్ట్
- IPL 2024: మీ దేశానికో దండం: రిటైర్మెంట్ నుంచి వెనక్కి రాలేను: సునీల్ నరైన్
- నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్
- హరీష్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్
- జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా.. అయితే, ఇది గమనించండి..
- Weather Report: ఎండ మండుతోంది... సూర్యుడు ఉగ్రరూపం దాల్చాడు..
- Amitab Bachchan: కల్కి సినిమా కోసం అమితాబ్ భారీ రెమ్యునరేషన్.. ఎంతో తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది!
- పాలమూరు అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్ర: సీఎం రేవంత్ రెడ్డి
- IPL 2024: రెండేళ్ల క్రితం నన్నెవరూ పట్టించుకోలేదు: సందీప్ శర్మ ఎమోషనల్
- ఏప్రిల్ 25న తెలంగాణకు అమిత్ షా
- Nayattu Telugu OTT : ఆహాలో మలయాళ బ్లాక్ బస్టర్ చుండూరు పోలీస్ స్టేషన్ ..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Most Read News
- బుల్లెట్ కొనే ఖర్చుతో కొత్త కారు..ధర, ఫీచర్లు ఇవే
- చైత్ర పౌర్ణమి ప్రాముఖ్యత ఏంటి.... ఆరోజు చేయాల్సిన పనులు ఏంటి ....
- మియాపూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి అదృశ్యం
- కర్నాటక చేరిన ఖమ్మం పంచాది!
- దాడులు చేస్తే హిస్టరీ షీట్స్ తెరుస్తాం.. హెచ్చరించిన సజ్జనార్
- పంట రుణాల వివరాలు ఇవ్వండి
- టెన్షన్ కారణంగా అనారోగ్యమా.. క్లెయిమ్ తిరస్కరించిన HDFC ERGO హెల్త్ ఇన్సూరెన్స్
- సలేశ్వరం జాతర మొదలైంది..శివ నామస్మరణతో మార్మోగిన నల్లమల
- 50 కార్లు, వంద మంది వలంటీర్లు.. మందీ మార్బలంతో కేసీఆర్ బస్సు యాత్ర
- హైదరాబాద్ చుట్టూ రియల్ జోరు.. నాలుగు నెలలుగా ప్లాట్లు, ఫ్లాట్లు, ఇండ్ల అమ్మకాల్లో దూకుడు