మహబూబాబాద్ మండలం మల్యాల గ్రామానికి చెందిన రైతులకు పట్టాదారు పాసు బుక్కుల పంపిణీ కార్యక్రమానికి హాజరైన తహసీల్దార్ రంజిత్ కుమార్ పై రైతులు పూలవర్షం కురిపించారు. 2018 లో భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా గ్రామానికి చెందిన సంబంధించిన రైతుల పేర్లు మోఖా,సర్వే నంబర్లు, విస్తీర్ణం వివరాల్లో గందరగోళం నెలకొంది. సరిగా లేనందున రైతులకు రైతుబంధు, బీమా పథకాలు అమలు కాలేదు.కాగా గత అసెంబ్లీ ఎన్ని కల సమయంలోఎమ్మెల్యే శంకర్ నాయక్ గ్రామానికి వచ్చినప్పుడు రైతులు ఏ పార్టీ వారు ఇక్కడకు రావొద్దని ముళ్లకంచె వేసి అడ్డుకున్నారు. గెలుపొందిన వెంటనే సమస్య పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ మేరకు రెవెన్యూ ఆఫీసర్లతో గ్రామంలోని భూములపై సర్వే చేయిం చిమొత్తం 1809 మంది రైతులకు గాను 1549 మందికి పట్టాదారు పాసు బుక్కులు సిద్ధంచేశారు. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ ఆఫీసర్లపై అవినీతి విమర్శలు వస్తున్నప్పటికీ చాలెంజ్ గా తీసకుని పాసు బుక్కులను ఆదివారం ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్నాయక్ ఆధ్వర్యం లో అందజేశారు. దీంతో రైతుల ఆనందంతో తహసీల్దార్ రంజిత్కుమార్ ను భుజాలపై ఎత్తుకుని పూల వర్షం కురిపించా రు. అంనతంర ఎంపీ, ఎమ్మెల్యేను సర్పంచ్ కుమారితో పాటు రైతులు, రెవెన్యూ ఆఫీసర్లు గజమాలతో సన్మానించా రు.
పట్టాలిచ్చిన తహసీల్దార్ పై పూలవర్షం కురిపించిన రైతులు
- తెలంగాణం
- February 3, 2020
లేటెస్ట్
- స్వామియే శరణం అయ్యప్ప : 6.5 లక్షల ప్రసాదం డబ్బాలు ఎలా నాశనం చేయాలి..?
- డివైడర్ ను ఢీకొట్టిన బైక్.. ఫ్యామిలీ మొత్తం మృతి
- నిరుద్యోగులు, రైతుల సమస్యలు.. మోడీకి కనిపించడం లేదు: రాహుల్
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్కు సుప్రీంకోర్టులో ఊరట
- Suriya Kanguva: సూర్య Vs బాబీ డియోల్..పది వేల మందితో కంగువ బిగ్గెస్ట్ వార్ సీన్ షూటింగ్
- IPL 2024: పాచి పట్టిన భోజనం.. స్టేడియంలోనే కూలబడిన ప్రేక్షుకుడు!
- ప్రాణం పోసిన డాక్టరమ్మ... ఆరేళ్ళ బాలుడిని బతికించిన సీపీఆర్..
- Devara Fear Song: బీజీమ్తో వణికించిన మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్..ఎన్టీఆర్ దేవర ఫియర్ సాంగ్ ప్రోమో అదిరింది
- Health alert : ఈ రక్త పరీక్ష చేస్తే.. క్యాన్సర్ వస్తుందా రాదా అనేది ఏడేళ్ల ముందే తెలుస్తుందంట..!
- వర్షాలపై రోనాల్డ్ రాస్ సమీక్ష.. ఇంజనీరింగ్ సిబ్బందిపై సీరియస్
Most Read News
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్
- నెంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్లో మెస్సేజ్ పంపొచ్చు
- మీకు తెలుసా : గూగుల్ నుంచి ఈ సర్వీసులు మూసివేస్తున్నారు..!