ఈ ఏడాది ఒక పంట కోల్పోయినా పర్వాలేదు.. కానీ ఉద్యమాన్ని ఆపే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు రైతు సంఘం నేత రాకేష్ తికాయత్. తాము చేపట్టిన ఈ ఉద్యమం బలహీనపడే ప్రసక్తే లేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొనొక పోతే తాము చేయగలిగిందేమీ లేదని స్పష్టం చేశారు. తాము మాత్రం వెనక్కి తగ్గేది లేదన్నారు. గడచిన 70 ఏళ్ళ నుంచి పంటలు పండిస్తూ ఎంతో నష్టపోయాం…ఒక పంటను త్యాగం చేయడానికి తాము సిద్ధమని ఆయన ప్రకటించారు. ఎన్నికలు జరిగే పశ్చిమ బెంగాల్లో కచ్చితంగా ఏప్రిల్-మే మధ్యకాలంలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించి తీరుతామన్నారు తేల్చి చెప్పారు తికాయత్.
పంట కోల్పోయినా ఉద్యమాన్ని మాత్రం ఆపేది లేదు
- దేశం
- February 20, 2021
లేటెస్ట్
- బ్యాంకాక్ నుంచి 10 అనకొండల్ని పట్టుకొస్తూ.. బెంగళూర్ ఎయిర్ పోర్ట్లో దొరికాడు
- టెన్షన్ కారణంగా అనారోగ్యమా.. క్లెయిమ్ తిరస్కరించిన HDFC ERGO హెల్త్ ఇన్సూరెన్స్
- రామాలయంలో డీజీపీ పూజలు
- హనుమాన్ భక్తులకు రేడియం స్టిక్కర్లు
- బండారు ఉత్సవంలో పాల్గొన్న ఎంపీ క్యాండిడేట్
- ఘనంగా బండారు ఉత్సవం
- మా దారికి హామీ ఇస్తేనే ఓటు
- వీరభద్రేశ్వర ఆలయ హుండీ లెక్కింపు
- రావణాసురుని ప్రతిమ కూలి ఐదుగురికి గాయాలు
- Prabhas: ప్రభాస్ గొప్ప మనసు.. ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళితే రూ.35 లక్షల డొనేషన్
Most Read News
- రేపు(ఏప్రిల్23) హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఎక్కడెక్కడంటే..
- బుల్లెట్ కొనే ఖర్చుతో కొత్త కారు..ధర, ఫీచర్లు ఇవే
- Manchu Brothers: మంచు బ్రదర్స్ ఇన్స్టా పోస్ట్.. ఇద్దరూ ఒకేసారి!
- మియాపూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి అదృశ్యం
- చైత్ర పౌర్ణమి ప్రాముఖ్యత ఏంటి.... ఆరోజు చేయాల్సిన పనులు ఏంటి ....
- IPL 2024: కోహ్లీ అలా చేయకుండా ఉండాల్సింది..నో బాల్పై స్టార్ స్పోర్ట్స్ వివరణ
- దాడులు చేస్తే హిస్టరీ షీట్స్ తెరుస్తాం.. హెచ్చరించిన సజ్జనార్
- రొమ్ము తగ్గించే ఆపరేషన్లు: ఏటా 100 శాతం పెరుగుతున్నాయట..ఎందుకంటే
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయస్వామి ఫొటోను ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలో తెలుసా...
- మాధవీలతకు హగ్.. ఏఎస్ఐ సస్పెండ్