ఆదిలాబాద్ జిల్లా బోథ్ తహశీల్దార్ కార్యాలయం ముందు రైతులు ఆత్మహత్యకు యత్నించిన ఘటన కలకలం రేపింది. తమకు చెందిన 15 ఎకరాల భూమిని వేరే వ్యక్తులు ఆక్రమిస్తే తహశీల్దార్ వారికి దొంగపట్టాలు ఇచ్చారంటూ రైతులు ఆందోళనకు దిగారు. తహశీల్దార్ లంచం తీసుకుని దొంగ పట్టా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయకపోతే చావే శరణ్యమంటూ పురుగుల మందు డబ్బాలతో ఆత్మహత్యకు యత్నించారు. దీంతో తహశీల్దార్ కార్యాలయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
బోథ్ తహశీల్దార్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
- తెలంగాణం
- December 14, 2021
లేటెస్ట్
- ఎన్నికల విధులు సమర్ధవంతంగా నిర్వహించాలి : రాహుల్ రాజ్
- కేసీఆర్, కేటీఆర్ లేని ప్రభుత్వాన్ని .. ప్రజలు ఊహించుకోలేకపోతున్నారు : మల్లారెడ్డి
- బ్రెజిల్ లో కుండపోత వర్షాలు.. 37మంది మృతి.. మరో 74 మంది గల్లంతు
- మోదీ పర్యటనను సక్సెస్ చేయాలి : కిషన్ రెడ్డి
- వడదెబ్బతో ఎంఈవో మృతి
- రంజిత్రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది : కొండా విశ్వేశ్వర్ రెడ్డి
- ఎన్నికల ఎజెండాగా రిజర్వేషన్లు! : తిరునాహరి శేషు
- రాయ్బరేలీ నుంచి రాహుల్ పోటీ
- మెట్రోలో 50 కోట్ల మంది జర్నీ
- యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో పీజీ
Most Read News
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు
- Gold Rates : తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి.. హైదరాబాద్లో ధరలు ఇలా
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- T20 World Cup 2024: అన్ని దేశాల వారికి చోటు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అమెరికా జట్టు ప్రకటన
- IPL 2024: దిక్కుతోచని స్థితిలో చెన్నై.. ఒక్క దెబ్బకు 5 గురు బౌలర్స్ ఔట్
- ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త
- పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్