న్యూఢిల్లీ: భారత్లో కరోనా పరిస్థితులపై అమెరికా పబ్లిక్ హెల్త్ ఎక్స్పర్ట్, వైట్ హౌజ్ చీఫ్ మెడికల్ అడ్వయిజర్ డాక్టర్ ఆంథోని ఫౌసీ ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా వెంటనే లాక్డౌన్ పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన మరోసారి సూచించారు. దీంతోపాటు పెద్దఎత్తున్న వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టాలని, తాత్కాలిక హాస్పిటల్స్ను భారీ సంఖ్యలో నిర్మించాలన్నారు. ‘భారత్లో కరోనా పరిస్థితి దారుణంగా ఉంది. భారీ సంఖ్యలో ప్రజలు ఇన్ఫెక్షన్కు గురవుతున్నప్పుడు అందరి కేర్ తీసుకోవడం కష్టమే. ఆస్పత్రుల్లో బెడ్ల సంఖ్య, ఆక్సిజన్ సప్లయ్ కొరత ఉండటాన్ని బట్టి భారత్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ సమయంలో అందరూ కలసి ఇండియాకు అవసరమైన సాయం చేయాలి’ అని ఫౌసీ పేర్కొన్నారు.
భారత్లో పరిస్థితి దారుణం.. వెంటనే లాక్డౌన్ పెట్టాలె
- దేశం
- May 4, 2021
లేటెస్ట్
- లైసెన్స్ లేకుండా బైక్ నడుపుతున్న మైనర్లు..జువైనల్ హోంకు తరలింపు
- ఎవరు, ఎవరితో టచ్లో ఉన్నారో ఎన్నికల తర్వాత తెలుస్తది : జగ్గారెడ్డి
- రెండు అత్యాచారం కేసుల్లో సంచలన తీర్పులు. దోషులకు 20 ఏళ్లు జైలు
- భువనగిరి ఫుడ్ పాయిజన్ ఘటనపై కేంద్రం సీరియస్
- షర్మిలపై అవినాష్ ఫిర్యాదు.. నోటీసులు జారీ చేసిన ఈసీ..
- అయ్యోపాపం : వడదెబ్బతో తెల్ల పులి స్నేహ చనిపోయింది
- చేనేత కార్మికులకు రూ.50 కోట్ల బకాయిలు విడుదల
- గురుకులాల్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫలితాలు విడుదల
- Baak Movie: తమన్నా, రాశి ఖన్నాల బాక్ వెనక్కి వెళ్ళింది..దిల్ రాజు మూవీ కూడా!
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
Most Read News
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- చిలుకూరులో సంతాన ప్రసాదం : పోటెత్తిన భక్తులు, ట్రాఫిక్ జాం
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..