దక్షిణ మధ్య రైల్వే అధికారులు మాస్కు నిబంధనను కఠినంగా అమలు చేస్తున్నారు. రైల్వే స్టేషన్ల ప్రాంగణాలు, ఎట్రెన్స్ లు , ప్లాట్ఫారాలపై రైల్వే భద్రత దళం సిబ్బంది మాస్కులేని వారిని గుర్తించేందుకు ప్రత్యేక డ్రైవ్లు చేపడుతోంది. ఇందులో భాగంగా గత ఐదు రోజుల్లో పలు రైల్వే స్టేషన్లలో మాస్కులు ధరించని 120 మందిని గుర్తించి.. వారికి రూ. 200 చొప్పున జరిమానాలు విధించింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు, నాందేడ్ డివిజన్లలో ప్రత్యేక నిఘాను పెంచింది రైల్వే శాఖ.
రైల్వే స్టేషన్ల లో మాస్కుల్లేకుంటే జరిమానా
- దేశం
- December 7, 2021
లేటెస్ట్
- రామ మందిరంతో బీజేపీకి లబ్ధి ఉండదు: శరద్ పవార్
- ప్రతినిధి 2 మూవీ ట్రైలర్ లాంచ్
- ఫిర్యాదు దారులందరినీ ఇంప్లీడ్ చేయండి.. బాబా రామ్ దేవ్కు సుప్రీం ఆదేశం
- ఏప్రిల్ 26న రుస్లాన్ మూవీ విడుదల
- బల్దియా టౌన్ ప్లానింగ్ ఆదాయం రూ.347 కోట్లు తగ్గింది
- మినీ ట్యాంకర్లతో నీటి సరఫరా
- ఎఫ్ఐజీ వరల్డ్ కప్ దీపకు నాలుగో ప్లేస్
- క్యూ 4 రిజల్ట్స్: తగ్గుతున్న కంపెనీల రెవెన్యూ, లాభాలు
- క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో హ్యాట్రిక్ విజయాలు సాధించిన వైశాలి
- పాక్, కివీస్ తొలి టీ20 రద్దు
Most Read News
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- హనుమత్ జయంతి 2024స్పెషల్: హనుమాన్ దీక్ష.. ఆరోగ్య రక్ష
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి