టైర్ బ్లాస్ట్.. లారీలో మంటలు

టైర్ బ్లాస్ట్.. లారీలో మంటలు

సంగారెడ్డి శివారులోని గణపతి షుగర్ ఫ్యాక్టరీ వద్ద లారీలో మంటలు చెలరేగాయి. బియ్యం లోడుతో వెళ్తున్న లారీ టైర్ బ్లాస్ట్ కావడంతో మంటలు చెలరేగాయి. స్థానికులు, ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేశారు. లారీ బియ్యం లోడ్ తో మిర్యాలగూడ నుంచి నాందేడ్ వెళ్తోంది.