5జీ ఫోన్పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ ఫోన్లు ఎప్పుడెప్పుడు మన మార్కెట్లోకి వస్తాయా..? అని ఎదురుచూసిన వాళ్లు చాలా మందే ఉన్నారు. వీరి ఆసక్తి మేరకు రియల్ మి కంపెనీ తొలి 5జీ ఫోన్ను ఇండియాలో లాంచ్ చేసింది. రియల్ మి ఎక్స్50 ప్రొ 5జీ పేరుతో దీన్ని విడుదల చేసింది. ఈ ఫోన్ ధర వేరియంట్ బట్టి రూ.37,999గా, రూ.39,999గా, రూ.44,999గా ఉన్నాయి. ఈ ఫోన్ సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి ఫ్లిప్ కార్ట్, రియల్ మి.కామ్ల్లో సేల్కు వచ్చినట్టు రియల్ మి ఇండియా సీఈవో మాధవ్ సేథ్ తెలిపారు. మోస్ట్ పవర్ ఫుల్ 5జీ స్మార్ట్ఫోన్గా ఇది మార్కెట్లోకి వచ్చిందన్నారు. రియల్ మి నుంచి వచ్చిన అతి కాస్ట్లీ హ్యాండ్ సెట్స్ ఇవేనన్నారు. 65డబ్ల్యూ సూపర్ డార్ట్, వరల్డ్ ఫాస్టెస్ట్ ఛార్జింగ్, 4,200 ఎంఏహెచ్ బ్యాటరీ కాంబినేషన్లో ఇది వచ్చింది.
తొలి 5జీ ఫోన్ వచ్చేసిందోచ్.. ధర ఎంతో తెలుసా..
- టెక్నాలజి
- February 25, 2020
లేటెస్ట్
- ఈ ఏడు రంగుల పండ్లు, కాయగూరలు ఆరోగ్యానికి మేలు
- తెరపైకి కులగణన.. జనంలో మనం ఎంత?
- వరంగల్ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి
- సన్ రైజర్స్ vs పంజాబ్ మ్యాచ్.. ఉప్పల్ స్టేడియం వద్ద భారీ భద్రత..
- అప్పట్లో ఆఫాకీలకే అన్ని ఉద్యోగాలు
- ప్రపంచంలోనే తొలి ఏఐ ఆధారిత డిప్లొమట్
- సిరివెన్నెలకు నివాళిగా..
- యూనివర్సల్ ఆడియెన్స్కు నచ్చే కంటెంట్..సిద్ధార్థ్ @40
- మంగళం శ్రీను..మాలీవుడ్ ఎంట్రీ
- పాండ్యాపై మ్యాచ్ సస్పెన్షన్
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- వాట్సాప్లో డిలీటైయిన చాట్ ఇలా పొందొచ్చు