కర్నూల్ జిల్లా రోడ్డు ప్రమాద మృతులకు ఎక్స్ గ్రేసియా ప్రకటించింది రాష్ట్ర సర్కార్. మృతుల కుటుంబానికి ఐదు లక్షల పరిహారం ఇస్తున్నట్లు ప్రకటించారు RDO. అయితే ఉదయం కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్ట్ మార్టం పూర్తి అయిన తర్వాత మృతదేహాలను రామాపురం తరలించారు అధికారులు. దీంతో మధ్యలోనే మృతదేహాలను తరలిస్తున్న వాహనాలను అడ్డుకున్న గ్రామస్తులు….చనిపోయిన కుటుంబాలను అదుకోవాలని నిరసన తెలిపారు. వీరికి మద్దతుగా కాంగ్రెస్, MRPS నేతలు ఆందోళనలో పాల్గొన్నారు. పోలీసులు సర్ధిచెప్పిన వినిపించుకోలేదు. దీంతో ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు ఆర్టీవో. మరోవైపు మృతదేహాలు స్వగ్రామం రామాపురం చేరుకోవడంతో ఊర్లో విషాద చాయలు నెలకొన్నాయి.
మృతుల కుటుంబానికి ఐదు లక్షల ఎక్స్ గ్రేసియా
- తెలంగాణం
- May 12, 2019
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- బీఆర్ఎస్ హయాంలో ప్రజలకు మేలు చేయలేకపోయాం: నార్సింగి కౌన్సిలర్లు
- IPL 202: కోల్ కతా-రాజస్థాన్ మ్యాచ్ రద్దు..
- IPL 2024: 8ఏళ్ల కోహ్లీ రికార్డు బద్దలు.. తొలి భారత క్రికెటర్ గా అభిషేక్ శర్మ రికార్డు
- My Dear Donga OTT: 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్తో ఓటిటీలో దూసుకెళ్తున్న..అభినవ్ గోమఠం కొత్త మూవీ
- లారీ డీజిల్ ట్యాంక్ పేలి చెలరేగిన మంటలు.. వీడియో వైరల్
- లారీ ఢీకొని ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి
- Indian 2 Update: భారతీయుడు 2 ఫస్ట్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది..'కమ్ బ్యాక్ ఇండియన్' వినేది ఎప్పుడంటే?
- లోకేష్ ను పప్పు అనేది అందుకే.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
- యోగా ఫ్రీ క్లాసులు.. ఎక్కడ.. ఎందుకంటే...
- Good Bad Ugly: మైత్రి నుంచి గుడ్ బ్యాడ్ అగ్లీ అప్డేట్..అజిత్ లుక్తో అంచనాలు పెంచేశారుగా
Most Read News
- రేషన్ షాపుల్లో సన్నబియ్యం
- సన్ రైజర్స్ vs పంజాబ్ మ్యాచ్.. ఉప్పల్ స్టేడియం వద్ద భారీ భద్రత..
- నైరుతి రుతుపవనాల పై కీలక అప్డేట్
- వరంగల్ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి
- తెలంగాణలో మరో 4 రోజులు వర్షాలు.. 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్
- హైదరాబాద్లో దంచికొడుతున్న వాన
- IPL 2024: 8ఏళ్ల కోహ్లీ రికార్డు బద్దలు.. తొలి భారత క్రికెటర్ గా అభిషేక్ శర్మ రికార్డు
- కుత్బుల్లాపూర్లో భారీగా మొహరించిన పోలీసులు..
- ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్ : రియల్మీ 5జీ ఫోన్ బంపరాఫర్.. ఒక్కరోజు మాత్రమే
- Good Health: జాజికాయ గురించి షాకింగ్ నిజాలు ఇవే.. రోజూ చిటికెడు పొడిని తింటే..!