మిర్యాలగూడ, వెలుగు: నల్గొండ జిల్లా మిర్యాలగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి నార్కట్ పల్లి-అద్దంకి హైవేపై కృష్ణానగర్ కాలనీ వద్ద కారును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు స్పాట్లోనే చనిపోయారు. వీరిలో ఇద్దరు చిన్నారులు, ఒక మహిళ ఉన్నారు. చనిపోయినోళ్లలో చెరుపల్లి మహేశ్, ఆయన భార్య జ్యోతి, వాళ్ల ఇద్దరు పిల్లలు రిషిత, రియాన్షి, మరోవ్యక్తి మశ్చేంద్ర ఉన్నారని పోలీసులు తెలిపారు. మశ్చేంద్ర భార్య మాధవికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని మిర్యాలగూడ పట్టణంలోని నందిపహాడ్కు చెందిన వారుగా గుర్తించారు. విజయవాడ నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తున్నది. మరో రెండు నిమిషాల్లో ఇంటికి చేరుతారనగా ఈ ఘోరం జరిగింది.
మిర్యాలగూడ వద్ద ఘోర ప్రమాదం ఐదుగురు మృతి
- నల్గొండ
- January 29, 2024
లేటెస్ట్
- కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి: సుప్రీం కోర్టు
- జగన్ ఉద్యోగుల గొంతు నొక్కుతున్నారు... షర్మిల నవసందేహాలు...
- MS Dhoni: 2011 ప్రపంచ కప్ ట్రోఫీని అందుకే తాకాను: ఎంఎస్ ధోని
- రోహిత్ వేముల ఎస్సీ కాదు..కేసు మూసేస్తున్నాం: హైకోర్టుకు పోలీసుల రిపోర్ట్
- Good Health: స్కై ఫ్రూట్... పోషకాల గని.. షుగర్ లెవల్స్ కంట్రోల్
- వీడికేం పోయేకాలం : పెళ్లాన్ని కొట్టి కొట్టి చంపిన మాజీ మంత్రి
- T20 World Cup 2024: ఇండియా vs పాక్ మ్యాచ్.. న్యూయార్క్లో భారీగా పెరిగిన హోటల్ రూమ్ ధరలు
- Kannappa: కన్నప్ప అక్షయ్ కుమార్ షూట్ కంప్లీట్..మంచు విష్ణు ఎమోషనల్ ట్వీట్
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- పోలింగ్ శాతం తగ్గుతుందా?..ఆ నాలుగు సెగ్మెంట్లపైనే అందరి దృష్టి
Most Read News
- Good Health: ఏ వయస్సు వారు ఎంతదూరం వాకింగ్ చేయాలో తెలుసా...
- హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు.. ఎంతంటే...
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు
- SRH vs RR: కమ్మిన్స్, భువీ అద్భుతం.. ఒక్క పరుగుతో సన్ రైజర్స్ థ్రిల్లింగ్ విక్టరీ
- Gold Rates : తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి.. హైదరాబాద్లో ధరలు ఇలా
- ఉప్పల్ స్టేడియంలో కరెంట్ కట్ తిప్పలు
- ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు
- 22.5 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి భూమికి లేజర్ మెసేజ్
- తెలుగోడి షాట్లకు..హోరెత్తిన ఉప్పల్