శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయి నుండి అక్రమంగా 3.14 కిలోల బంగారం తెచ్చిన ఓ ప్రయాణికుడు దానిని ఎయిర్ పోర్టు ఉద్యోగికి ఇచ్చాడు. 1.65 కోట్ల విలువ చేసే బంగారు గొలుసులను ఓ కవర్లో పెట్టి ఎయిర్ పోర్టులో పని చేసే మహ్మద్ అబ్దుల్ లాయిక్ అప్పగించాడు. అయితే దానిని బయటకు తరలించే యత్నం చేసిన సదరు ఉద్యోగిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. బంగారాన్ని సీజ్ చేసి అబ్దుల్ పై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం ఎన్ని రోజుల నుండి సాగుతుందనే కోణంలో అధికారులు విచారణ చేస్తున్నారు.
శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టివేత
- హైదరాబాద్
- June 2, 2022
లేటెస్ట్
- మరో రోహిత్ వేముల అయితనన్న భయంతోనే.. ఊరెళ్లి వ్యవసాయం చేస్కుంటున్న! : వేల్పుల సుంకన్న
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- గెలుపు కోసం బీఆర్ఎస్ మెజార్టీపై కాంగ్రెస్ ఫోకస్
- ఎంపీ ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్లోకి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు : మంత్రి ఉత్తమ్
- రాశిఫలాలు : 2024 మే 5 నుంచి మే 11వరకు
- బీఆర్ఎస్లో హైటెన్షన్.. ఒకవైపు కబ్జా కేసులు.. మరోవైపు కాంగ్రెస్ లో చేరికలు
- కేసీఆర్..ముక్కు నేలకు రాస్తవా? : సీఎం రేవంత్రెడ్డి
- కోల్డ్ స్టోరేజీల్లో మిర్చి, శనగ.. గిట్టుబాటు ధర లేక నిల్వ చేస్తున్న రైతులు
- ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- ప్రచార స్పీడ్ పెంచిన పార్టీలు.. పోలింగ్ కు సమీపిస్తున్న గడువు
Most Read News
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు