కరోనాపై పోరాడేందుకు తమ వంతు ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తున్నాయి జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు. వినిమయ డిమాండ్ పూర్తిగా పడిపోవడంతో ఆర్థిక వ్యవస్థలు మరింత మాంద్యంలోకి కూరుకుపోతున్నాయి. ఇలాంటి సంక్షోభంలో భారతీయులను ఆదుకునేందుకు ఆల్ఫాబెట్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మరోసారి తన వంతు సాయం అందించారు. గివ్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థకు భారీ విరాళాన్ని ప్రకటించారు. రూ.5 కోట్లు విరాళంగా ఇవ్వను న్నారు. భారతదేశం లాక్డౌన్ ఇబ్బందుల్లో ఉన్నా రోజువారీ వేతన కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడానికి రూ.5 కోట్ల నిధులను అందించనుంది. ఈ సందర్భంగా గివ్ ఇండియా …ట్విట్టర్ ద్వారా సుందర్ పిచాయ్కు కృతజ్ఞతలు తెలిపింది.
కరోనాపై పోరుకు సుందర్ పిచాయ్ రూ.5 కోట్ల విరాళం
- దేశం
- April 14, 2020
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- నాసిరకం మందులతో తగ్గుతున్న ఆయుష్షు
- తాగి నడిపితే.. జైలుకే.. నిజామాబాద్లో రోజూ ఐదు వేల డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు
- కాంగ్రెస్ పాలనలో నేతన్నలకు అన్యాయం : ఎల్.రమణ
- వంశీకృష్ణను గెలిపిస్తే అభివృద్ధి : వివేక్ వెంకటస్వామి
- లెఫ్ట్ సపోర్ట్.. కాంగ్రెస్కు బూస్టింగ్
- కబ్జా కోరల్లో హైదరాబాద్ చెరువులు
- భర్తల గెలుపు కోసం భార్యల ప్రచారం
- ఫెడ్ పాలసీపై ఫోకస్
- 2047 నాటికి వికసిత్ భారత్ సాధ్యం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- ఫ్రెండ్లీ కాంటెస్ట్ కాదు.. పోటీకే సై .. భువనగిరి ఎంపీ సీటుపై సీపీఎం నిర్ణయం
Most Read News
- మీనరాశిలోకి బుధుడు.. శుక్రుడు మేషరాశిలో సంచారం.. ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే..
- వెదర్ రిపోర్ట్.. ఈ రాష్ట్రాల్లో వర్షాలు
- భారత్ లోని యువ జంటల్లో డింక్ సంస్కృతి
- కథ : నాన్నకి కూతురే ఎందుకు ఇష్టం
- ఇది సామాన్యుడి బైక్.. ధర తక్కువ.. మైలేజీ ఎక్కువ.. 160 కి.మీ@ రూ.70 వేలు
- బొద్దింకలు ఇంట్లోకి ఎందుకు వస్తాయి.. ఎలా అడ్డుకోవాలో తెలుసా..
- జుట్టుకు నూనె పెట్టాలా? వద్దా..హెయిర్ ఎక్స్పర్ట్స్ ఏం చేప్తున్నారు?
- కవర్ స్టోరీ : చాలామంది కపుల్స్ పిల్లలు వద్దంటున్నరు!
- RCB vs GT: క్రిస్ గేల్ ఆల్-టైమ్ రికార్డును బద్దలు కొట్టిన విల్ జాక్స్
- మహాద్భుతం: తిరుమల తిరుపతి దేవాలయం రహస్యాలు ఇవే..