న్యూఢిల్లీ : మధ్య ప్రదేశ్ గవర్నర్ చర్యను సుప్రీంకోర్టు సమర్థించింది. ప్రభుత్వాన్ని మెజారిటీ నిరూపించుకోవాలని ఆదేశించే అధికారం గవర్నర్ కు ఉంటుందని తెలిపింది. గత నెలలో కమల్ నాథ్ సర్కార్ ను మెజార్టీ నిరూపించుకోవాలని గవర్నర్ లాల్జీ టాండన్ ఆదేశించారు. దీనిపై అప్పటి సీఎం కమల్ నాథ్ సుప్రీంను ఆశ్రయించారు. ఈ కేసులో జస్టిస్ డీ.వై. చంద్రచూడ్, హేమంత్ గుప్తా నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం తీర్పు ఇచ్చింది. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించమని చెప్పే అధికారం మాత్రమే గవర్నర్ ఉంది కానీ బల నిరూపణ చేసుకోవాలని ఆదేశించి హక్కు గవర్నర్ కు లేదంటూ కమల్ నాథ్ సర్కార్ పిటిషన్ లో పేర్కొంది. దీనిపై సుప్రీం 1994 లో ఎస్.ఆర్. బొమ్మై కేసును రిఫర్ చేస్తూ బల నిరూపణకు ప్రభుత్వాన్ని ఆదేశించే హక్కు గవర్నర్కు ఉంటుందని స్పష్టం చేసింది. మెజార్టీ లేని కారణంగా బల నిరూపణకు ముందే కమల్ నాథ్ సీఎం పదవికి రిజైన్ చేశారు.
ఫ్లోర్ టెస్ట్ కు ఆదేశాలు ఇచ్చే అధికారం ఉంది
- దేశం
- April 13, 2020
లేటెస్ట్
- సీఐఐ కొత్త ప్రెసిడెంట్గా ఐటీసీ చైర్మన్ ఎండీ సంజీవ్
- కమల్ హాసన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..జులైలో భారతీయుడు 2
- యాదగిరిగుట్టలో మస్తు జనం..రద్దీతో సాయంత్రం బ్రేక్ దర్శనాలు రద్దు
- వానాకాలం యాక్షన్ ప్లాన్ రెడీ .. ఎరువులు, విత్తనాల ఏర్పాట్లలో అధికారులు
- న్యాక్ బలోపేతంపై సీఎం ఫోకస్
- కోర్టు ముందుకు కవిత.. ఇవాళ ముగియనున్న జ్యుడీషియల్ కస్టడీ
- తెలంగాణ నేలపై పక్క రాష్ట్రాల సీడ్
- తీన్మార్ మల్లన్న గెలుపు ఖాయం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
- సూర్యాపేట మామిడి మార్కెట్లో వ్యాపారుల గోల్ మాల్
- పెట్టుబడులు పెంచిన టాటా మోటార్స్
Most Read News
- సన్ రైజర్స్ vs పంజాబ్ మ్యాచ్.. ఉప్పల్ స్టేడియం వద్ద భారీ భద్రత..
- నైరుతి రుతుపవనాల పై కీలక అప్డేట్
- వరంగల్ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి
- IPL 2024: 8ఏళ్ల కోహ్లీ రికార్డు బద్దలు.. తొలి భారత క్రికెటర్ గా అభిషేక్ శర్మ రికార్డు
- తెలంగాణలో మరో 4 రోజులు వర్షాలు.. 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్
- ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్ : రియల్మీ 5జీ ఫోన్ బంపరాఫర్.. ఒక్కరోజు మాత్రమే
- Good Health: జాజికాయ గురించి షాకింగ్ నిజాలు ఇవే.. రోజూ చిటికెడు పొడిని తింటే..!
- హైదరాబాద్లో దంచికొడుతున్న వాన
- కుత్బుల్లాపూర్లో భారీగా మొహరించిన పోలీసులు..
- కూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ..కొనసాగుతున్న గాలింపు చర్యలు