న్యూఢిల్లీ: రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ కాంపెన్సేషన్లో భాగంగా రూ. 35 వేల కోట్లను త్వరలో చెల్లించనున్నట్లు కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. జీఎస్టీ రాకతో రాష్ట్రాలు కోల్పోయే రెవెన్యూ భర్తీకి మొదటి అయిదేళ్లూ కాంపెన్సేషన్ చెల్లించడానికి కేంద్రం ఒప్పుకున్న విషయం తెలిసిందే. బేస్ ఇయర్ 2, గత రెండు ఆర్థిక సంవత్సరాలతోపాటు, ఈ ఆర్థిక సంవత్సరపు తొలి నాలుగు నెలల్లో కాంపెన్సేషన్ చెల్లింపుపై కేంద్రం, రాష్ట్రాల మధ్య ఎలాంటి తేడాలూ లేవు. ఐతే, కాంపెన్సేషన్ సెస్ వసూళ్లు సరిపోకపోవడంతో ఆగస్టు 2019 నుంచీ రాష్ట్రాలకు కాంపెన్సేషన్ చెల్లింపులలో జాప్యం జరుగుతోంది.
రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్
- బిజినెస్
- February 10, 2020
లేటెస్ట్
- ఒకే కుటుంబంలోని ఐదుగురిని గొడ్డలితో నరికి చంపి.. వ్యక్తి ఆత్మహత్య!
- సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యేల వినతి పత్రం
- జనం నాన్ వెజ్ కంటే ..వెజ్ ఎక్కువగా ఇష్టపడుతున్నారట..సర్వేలు ఏం చెబుతున్నాయంటే..
- సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూ కడుతున్రు: కిషన్ రెడ్డి
- లోక్సభ ఎన్నికలు 2024:దేశవ్యాప్తంగా రూ.8,889 కోట్ల నగదు,మద్యం, డ్రగ్స్ సీజ్
- ఫేక్ సర్టిఫికెట్స్ దందా.. ఇద్దరు అరెస్ట్, నలుగురు పరార్
- 45లక్షల విలువైన చినూక్ హెలికాప్టర్ మిస్సింగ్?.. క్లారిటీ ఇచ్చిన రక్షణశాఖ
- 6 నెలల్లో PoKని భారతదేశంలో కలిపేస్తాం: యోగి ఆదిత్యనాథ్
- ఏపీలో ఎన్నికల అల్లర్లు.. వాటిపై నిషేధం..
- RCB vs CSK: వర్షం అంతరాయం.. ఆగిన చెన్నై - బెంగళూరు మ్యాచ్
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!