హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి 16 కోట్ల పారాసెటమాల్ మాత్రలు ఉచితంగా ఇవ్వాలని గ్రాన్యూయెల్స్ ఇండియా సంస్థ నిర్ణయించింది. వీటి విలువ 8 కోట్లు అవుతుంది. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో చికిత్సలో భాగంగా ఉపయోగిస్తున్న పారాసెటమాల్ మాత్రలను ప్రజలకు ఉచితంగా ప్రభుత్వం ద్వారా ఇచ్చేందుకు గ్రాన్యుయెల్స్ ఇండియా ముందుకొచ్చింది. గ్రాన్యూయాల్స్ ఇండియా యాజమానులు కృష్ణ ప్రసాద్, ఉమాదేవి చిగురుపాటి దంపతుల తరపున కంపెనీ ప్రతినిధులు మంత్రి కేటీఆర్ ను కలసి సంస్థ నిర్ణయాన్ని తెలియజేశారు. పారాసిటమాల్ ట్యాబ్లెట్లను తయారీలో ప్రముఖ కంపెనీ అయిన గ్రాన్యుయెల్స్ తన వంతు సాయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వారానికి ఒక కోటి మాత్రలు(500 ఎంజీ) చొప్పున రాష్ట్రానికి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలియజేశారు. రానున్న నాలుగు నెలల పాటు వారానికి కోటి చొప్పున 16 కోట్ల మాత్రలను కంపెనీ ఉచితంగా రాష్ట్రానికి అందిస్తుందని పేర్కొన్నారు.
తెలంగాణకు 16కోట్ల పారాసెటమాల్ మాత్రలు
- బిజినెస్
- May 13, 2021
లేటెస్ట్
- అబిడ్స్లో రూ.49 లక్షల విలువైన నోట్లకట్టలు సీజ్
- న్యూయార్క్ ఆకాశంలో ఓ వింత వస్తువు..ఏలియన్స్ వెహికలేనా?
- కాళేశ్వరం, మిషన్ భగీరథలో కేసీఆర్ లక్ష కోట్లు దోచుకుండు : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- KKR vs PBKS: 22 ఫోర్లు, 17 సిక్సులు.. పంజాబ్ బౌలర్లను చితక్కొట్టిన కోల్కతా
- స్టాక్ మార్కెట్లో మోసపోతే .. డబ్బును రికవరీ చేసి ఇచ్చిన్రు
- Whirlpool lay offs: వర్ల్పూల్ నుంచి వెయ్యి మంది ఉద్యోగులు ఔట్..
- Nelson Dilip Kumar: మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా..జైలర్ డైరెక్టర్ డ్రీం ప్రాజెక్ట్ ఇదే!
- దేశంలోనే అతిపెద్ద సైబర్ క్రైం : రూ.25 కోట్లు పోగొట్టుకున్న మాజీ డైరెక్టర్
- రూ. 4లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిండు
- టీడీపీలో చేరిన డొక్కా మాణిక్య వరప్రసాద్..
Most Read News
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- అలర్ట్ : ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ ఆంక్షలు..
- 45 డిగ్రీలతో మండిపోయిన తెలంగాణ.. నల్గొండ, ఖమ్మం టాప్
- Shubman Gill: 900 పరుగులు చేసినా సెలక్ట్ చేయరా.. టీ20 వరల్డ్ కప్ ఎంపికపై గిల్
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఏసీ బస్సులు రీషెడ్యూల్
- విమానంలో డీజీపీకి అసౌకర్యం