వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. భార్య, ఇద్దరు పిల్లలను రాడ్తో దారుణంగా కొట్టి చంపాడో భర్త. మోతిలాల్ కాలనీకి చెందిన ప్రవీణ్ అదే ప్రాంతానికి చెందిన చాందినీని రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి కుమారుడు ఆయాన్(10), కూతురు ఏంజిల్(5) ఉన్నారు. గత కొన్ని రోజులుగా భార్యపై అనుమానంతో ఇద్దరు గొడవ పడేవారు. ఇదే విషయంపై ఆదివారం రాత్రి భార్య చాందినికి, ప్రవీణ్లకు మధ్య గొడవ జరిగింది. సోమవారం తెల్లవారు జామున భార్య, ఇద్దరు పిల్లలను రాడ్తో కొట్టి చంపాడు. తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ప్రవీణ్ను అరెస్ట్ చేశారు.
భార్య,ఇద్దరు పిల్లలను చంపాడు
- తెలంగాణం
- August 5, 2019
లేటెస్ట్
- కొడుకు చదవడం లేదని తల్లి సూసైడ్
- నకిలీ విత్తనాలపై టాస్క్ ఫోర్స్ ఫోకస్
- తల తాకట్టు పెట్టయినా రుణమాఫీ చేస్తాం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
- హాస్పిటళ్లా? అపార్ట్మెంట్ టవర్లా?
- ఫ్యామిలీ వివరాల నమోదుకు ప్రత్యేక యాప్
- బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్న హేమ
- చత్తీస్గఢ్లో ఎన్కౌంటర్..ఏడుగురు మావోయిస్టులు మృతి
- డ్రైవింగ్ స్కూళ్లలోనూ టెస్టు.. డ్రైవింగ్ లైసెన్స్లో కొత్త రూల్స్
- జూన్30 లోపు కాళేశ్వరం రిపేర్లు!
- తెలంగాణలో ఇక అక్రమ దందాలు నడువయ్
Most Read News
- Good Health: ఈ ఆకులు తిన్నారా.. మోకాళ్ల నొప్పులు మాయం...
- మూతపడనున్న మరో రెండు సింగరేణి బొగ్గు గనులు
- పెద్దపల్లి-మణుగూరు రైల్వే లైన్కు గ్రీన్ సిగ్నల్
- అలర్ట్ : బంగాళాఖాతంలో అల్పపీడనం. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు
- రైతులకు అగ్రికల్చర్ వర్సిటీ విత్తనాలు
- జిల్లాల ఏకీకరణ అవసరమా?
- తెలంగాణకు రెయిన్ అలర్ట్.. భారీ వర్షాలు పడే అవకాశం
- తెలంగాణలో ఇయ్యాల్టి నుంచి మూడు రోజులు వానలు
- అంబానీ ఇంటి పెండ్లికి కరీంనగర్ కానుకలు
- మహానటి : హేమ డ్రగ్స్ తీసుకున్నారు.. పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది..