కాళేశ్వరం పిటిషన్లపై విచారణ వచ్చేనెల 16కు వాయిదా

కాళేశ్వరం పిటిషన్లపై విచారణ వచ్చేనెల 16కు వాయిదా

తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో దాఖలైన వివిధ పిటిషన్లపై విచారణను జాతీయ హరిత ట్రైబ్యునల్‌ సెప్టెంబర్‌ 16కు వాయిదా వేసింది. సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాతే అన్నిపర్మిషన్లు ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం ఎన్‌జీటీ దృష్టికి తీసుకొచ్చింది. వాదనలు విన్న ధర్మాసనం అదే విషయాన్ని అఫిడవిట్‌ రూపంలో ఇవ్వాలని కేంద్రానికి తెలిపింది.