రాష్ట్ర  బీజేపీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ

రాష్ట్ర  బీజేపీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ

రాష్ట్ర  బీజేపీ  కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ వేడుకల్లో మురళీధర్ రావు, బండారు దత్తాత్రేయ, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామితో పాటు పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. ఎంతో మంది ప్రాణ త్యాగం వల్లే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు లక్ష్మణ్. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే.. సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తామన్నారు.