కర్ణాటకలో వర్షాల కోసం పూజలు జరుగుతున్నాయి. స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే వర్షాల కోసం ప్రత్యేక పూజలు నిర్వహించాలని దేవాలయాలన్నింటికి ఆదేశాలిచ్చింది. శృంగేరీ ఆలయంలో రాష్ట్ర మంత్రి D K శివకుమార్ ప్రజన్య హోమంలో పాల్గొన్నారు. బెల్గామ్ లోని సవదట్టి ఎల్లమ్మ ఆలయంలో హోమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే అన్ని ఆలయాల్లోనూ యజ్ఞ-యగాలు, హోమాలు నిర్వహిస్తున్నారు. గత రెండు సంవత్సరాలు కర్ణాటకలో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈసారి కూడా అదే జరిగితే రాష్ట్రం పరిస్థితి దారుణంగా తయారవుతుందనే ఆందోళన కనబడుతోంది.
వర్షాల కోసం హోమాలు చేస్తున్న కర్ణాటక సర్కార్
- దేశం
- June 7, 2019
లేటెస్ట్
- స్కూల్ డ్రైనేజీలో మూడేళ్ల పిల్లాడి డెడ్బాడీ.. బాలుడి కుటుంబసభ్యులు ఆందోళన
- Baahubali Crown Of Blood OTT: ఓటీటీలోకి వచ్చేసిన రాజమౌళి బాహుబలి ప్రీక్వెల్..కానీ, ఆడియన్స్కి అదొక్కటే నిరాశ
- వేసవిలో ఫ్యాన్ గాలి మంచిదేనా? బీరు చలవేనా?
- Malayalam Longest Title: మలయాళ ఇండస్ట్రీలోనే అతి పెద్ద మూవీ టైటిల్..కుదించి సు..సు అంటూ పిలుస్తున్న ఆడియన్స్
- ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య .. 3 నెలల తర్వాత లొంగిపోయిన నిందితుడు
- Atal Setu: ముంబై అటల్ సేతుపై రష్మిక ప్రశంసలు.. స్పందించిన ప్రధాని మోదీ
- శ్వేత విప్లవం.. హరిత విప్లవం
- నిద్రపోయేటప్పుడు ఈ టిప్స్ ఫాలో కండి
- నెంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్లో మెస్సేజ్ పంపొచ్చు
- Prabhas, Payal: ప్రభాస్ హింట్ ఇచ్చింది.. పాయల్ గురించి కాదు కదా..?
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు