హోండా ఎలక్ట్రిక్ ఎస్‌‌‌‌యూవీ వచ్చేసింది

 హోండా ఎలక్ట్రిక్ ఎస్‌‌‌‌యూవీ వచ్చేసింది

హోండా జీరో  సిరీస్‌‌‌‌లో  ఎలక్ట్రిక్ ఎస్‌‌‌‌యూవీని వచ్చే ఏడాది ఇండియాలో లాంచ్ చేయనుంది. విదేశాల్లో తయారైన కారును దిగుమతి చేసుకొని, ఇక్కడ అమ్ముతుంది. అమెరికాలో జరిగిన సీఈఎస్‌‌‌‌ 2025 ఈవెంట్‌‌‌‌లో ఈ కారు  ప్రోటోటైప్‌‌‌‌ను ఇప్పటికే ప్రదర్శించింది. 

మొదట అమెరికాలో లాంచ్ చేస్తామని, ఆ తర్వాత ఇతర దేశాల్లో విడుదల చేస్తామని కంపెనీ పేర్కొంది. ఈ కారులో  80–100కిలోవాట్‌‌‌‌అవర్‌‌‌‌‌‌‌‌ బ్యాటరీ ఉంటుంది.  ఇది ఫుల్ ఛార్జింగ్‌‌‌‌పై  500కిమీ ప్రయాణించగలదని హోండా తెలిపింది.