కరోనా సాయం కోసం ఆటోలతో డ్రైవర్ల భారీ క్యూ

కరోనా సాయం కోసం ఆటోలతో డ్రైవర్ల భారీ క్యూ

కరోనా నేపథ్యంలో అన్ని వర్గాల ఆర్థిక పరిస్థితులు దారుణంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా పేదలు, రోజువారీ పనులు చేసుకునే వారి పరిస్థితి దయనీయంగా మారింది. ఇలాంటి వారిని ఆదుకునేందుకు ఎంతో మంది దాతలు ముందుకొచ్చి తోచిన సహాయం చేస్తున్నారు. తాజాగా భువనేశ్వర్​లో రిక్షా కార్మికులు, ఆటో డ్రైవర్లకు రేషన్​ సరుకులను లింగరాజ్​ సేన అనే సామాజిక సంస్థ అందజేసింది. ఈ సరుకుల కోసం ఇలా రిక్షాలతో కార్మికులు, ఆటోలతో డ్రైవర్లు క్యూ కట్టారు.