హైదరాబాద్
రూ. 18 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అసిస్టెంట్ ఇంజనీర్..
హనుమకొండ జిల్లాలో అవినీతి అధికారి బాగోతం బయటపడింది. జిల్లా విద్యాశాఖాధికారి ఆఫీసులో రూ. 18 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు అసిస్టెంట్ ఇంజనీర్
Read Moreప్రపంచంలోనే తొలి 'రాడార్-ఇంటిగ్రేటెడ్' బైక్: అల్ట్రావయొలెట్ X47 క్రాసోవర్ స్పెషాలిటీస్ ఇవే..
భారత ఈవీ టూ-వీలర్ మార్కెట్లో విప్లవాత్మక మార్పు తీసుకురావడానికి బెంగళూరుకు చెందిన అల్ట్రావయొలెట్ ఆటోమోటివ్ సిద్ధమైంది. కంపెనీ విడుదల చేసిన ఎలక్ట
Read Moreరెయిన్ అలర్ట్: రెండు రోజులు దంచుడే.. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
తెలంగాణలో వచ్చే మూడు నాలుగు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగారఖాతంలో కొనసాగుతున్న ఉపరితల
Read Moreచిలకలూరిపేటలో రోడ్ యాక్సిడెంట్ : తిరుపతిలోని ప్రముఖ డాక్టర్, ఆయన కుమార్తె మృతి
ఏపీలోని చిలకలూరిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి గుంటూరు వస్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో తిరుపతికి చెందిన డాక్టర్, అతని కుమార్తె మరణించగా
Read Moreబెంగళూరులో ఏఐ రగడ.. స్మార్ట్ బిల్ బోర్డుతో రగిలిపోతున్న వాహనదారులు.. ఏమైందంటే..?
బెంగళూరులో ట్రాఫిక్ పోలీసులు ఏఐ సాంకేతికను వినియోగించటం స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో ట్రాఫిక్ మానిటరింగ్ వ్యవస్థను కొత్త పుంతలు తొక్కించారు అక్కడి అధికా
Read Moreడోలి కట్టి.. గర్భిణిని రెండు కిలోమీటర్లు మోసుకెళ్లి..
పినపాక, వెలుగు: వలస ఆదివాసీల గ్రామం సుందరయ్యనగర్కు చెందిన గర్భిణి జ్యోతికి బుధవారం పురిటినొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబసభ్యులు మంచానికి డోలి కట్టి 2
Read Moreథియేటర్ స్క్రీన్ చింపేసిన పవన్ ఫ్యాన్స్ : OG సినిమా షోలు ఆపేసిన యాజమాన్యం.. లక్షల్లో నష్టం!
పవన్ కల్యాణ్ నటించిన ఓజీ మూవీ ఎన్నో అంచనాలతో ఇవాళ (సెప్టెంబర్25న) థియేటర్లలోకి వచ్చింది. ఇప్పుడు ఎక్కడ చూసిన ఓజీ చాంటింగ్ పవర్ స్టార్ అభిమానుల్లో పీక్
Read Moreరూ. 500 కోట్లు తారుమారు..సృష్టిపై ఈడీ కేసు
తెలంగాణలో సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈడీ కేసు నమోదు చేసింది. పసిపిల్లల విక్రయాలు, ఫెర్ట
Read MoreDasara Special 2025: నాలుగో రోజు కాత్యాయని దేవి రూపం.. విశిష్టత.. ప్రాధాన్యత ఇదే..!
దసరా నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. నాలుగో రోజు ( సెప్టెంబర్ 25) అమ్మవారు కాత్యాయని దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. కాత్యాయని దేవ
Read Moreరూ. 29 కోట్లతో హఫీజ్పేట రైల్వే స్టేషన్కు హంగులు
హైదరాబాద్, వెలుగు: అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ (ఏబీఎస్ఎస్) కింద హైదరాబాద్లోని హఫీజ్పేట రైల్వే స్టేషన్లో రూ.29.21 కోట్లతో
Read Moreపటాన్ చెరులో రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్
వచ్చే నెల 16,17,18 తేదీల్లో నిర్వహణ పటాన్చెరు,వెలుగు: సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(ఎస్జీ
Read Moreఅక్టోబర్ 4న రాష్ట్రానికి ఏఐసీసీ అబ్జర్వర్లు.. 10 రోజులపాటు పర్యటన
హైదరాబాద్, వెలుగు: డీసీసీ అధ్యక్షుల ఎంపిక కోసం ఏఐసీసీ అబ్జర్వర్లు అక్టోబర్ 4న రాష్ట్రానికి రానున్నారు.
Read Moreమూడేండ్లలో 10 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు! : మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
ఉమ్మడి జిల్లాల్లో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీల నిర్మాణం: మంత్రి తుమ్మల సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి మిగతా జిల్లాల్లోనూ పనులు
Read More












