హైదరాబాద్

అప్పటి కేసీఆర్ మంత్రులపైనా ఫోన్ ట్యాపింగ్ నిఘా

హైదరాబాద్, వెలుగు : సంచలనం సృష్టిస్తున్న ఫోన్​ ట్యాపింగ్​ కేసులో రోజుకో కొత్త కోణం వెలుగుచూస్తున్నది. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల నేతలే లక్ష్యంగా గత బీఆ

Read More

ఫోన్ ట్యాపింగ్ పై లైవ్ డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా : యెన్నం శ్రీనివాస్ రెడ్డి

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమంతా కేసీఆర్ కనుసన్నల్లోనే జరిగిందని మహబూబ్​ నగర్​ ఎమ్మెల్యే  శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్,

Read More

ముందే అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ.. బీఆర్ఎస్ నుంచి యాదవ అభ్యర్థి..!

లోక్​సభ ఎన్నికల్లో భాగంగా అన్ని పార్టీలు హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్​పైనే ఫోకస్ పెట్టాయి. నాలుగు దశాబ్దాలుగా ఈ నియోజకవర్గాన్ని తన కంచుకోటగా మార్చుక

Read More

జగద్గిరిగుట్టలో రెండు కిలోల గంజాయి సీజ్..

హైదరాబాద్ లో భారీగా గంజాయి పట్టుబడింది. రూ.50 వేల విలువ చేసే గంజాయిని పట్టుకున్నారు ఎస్ఓటీ సిబ్బంది. వివరాల్లోకి వెళ్తే జగద్గిరిగుట్టలో గంజాయి స్మగ్లర

Read More

కేంద్రంలో మరోసారి మోదీ సర్కార్​ : కిషన్​రెడ్డి 

సికింద్రాబాద్​,వెలుగు: కేంద్రంలో మరోసారి  మోదీ సర్కార్ వస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ కార్నర్ మీటింగ్ లో భాగంగా

Read More

కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నం : దుండ్ర కుమారస్వామి

జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి బషీర్ బాగ్, వెలుగు : బీసీలకు అండగా ఉంటున్న కాంగ్రెస్ కు లోక్ సభ ఎన్నికల్లో తమ సంపూర్ణ మద్దతు ఇస్త

Read More

సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌ స్నాచింగ్‌‌‌‌ చేస్తున్న ఏడుగురు అరెస్ట్‌‌‌‌ - నిందితుల్లో ఐదుగురు మైనర్లు

సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌ స్నాచింగ్‌‌‌‌ చేస్తున్న ఏడుగురు అరెస్ట్‌‌‌‌సికింద్రాబ

Read More

నాలుగు రోజుల ముందే టార్గెట్‌‌‌‌ చేరుకున్న ఎన్‌‌‌‌టీపీసీ

జ్యోతినగర్, వెలుగు : రామగుండం ఎన్‌‌‌‌టీపీసీ ప్రాజెక్ట్‌‌‌‌ నాలుగు రోజుల ముందే విద్యుత్‌‌‌‌

Read More

బీజేపీని ఓడించాలి..రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి : రాజు

ప్రముఖ అంబేద్కర్ వాది జేబీ రాజు  ముషీరాబాద్, వెలుగు : పార్లమెంట్ ఎన్నికల్లో మతోన్మాద బీజేపీని చిత్తుగా ఓడించి రాజ్యాంగాన్ని రక్షించు

Read More

వృద్ధురాలిని కిడ్నాప్​ చేసి నగలు దోచుకున్న ఇద్దరు అరెస్ట్‌‌‌‌

జీడిమెట్ల, వెలుగు : ఓ వృద్ధురాలిని కిడ్నాప్‌‌‌‌ చేసి నగలు దోచుకున్న ఘటనలో దంపతులను పేట్‌‌‌‌ బషీరాబాద్‌&zw

Read More

వైభవంగా వెంకటేశ్వర స్వామి..ఆలయ ప్రతిష్ఠాపన మహోత్సవాలు 

మియాపూర్ పరిధి ప్రశాంత్ నగర్ లో  సీతారామాంజనేయ స్వామి ఆలయంలో బుధవారం గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి నూతన బింబ, ఆలయ ప్రతిష్ఠ, మహాకుంభాభిషేక, ధ్వజ

Read More

పోస్టల్ బ్యాలెట్ పై  అవగాహన కల్పించాలి : రోనాల్డ్ రాస్ 

జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్  హైదరాబాద్, వెలుగు : లోక్ సభ ఎన్నికల డ్యూటీల్లో పాల్గొనేవారు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా చర్యలు త

Read More

 దాడి నిందితులను శిక్షించాలి : బండి సంజయ్

మేడిపల్లి, వెలుగు : హిందువులపై దాడి చేయడమే మైనార్టీ డిక్లరేషనా..? అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ప్రశ్నించారు.  ముస్లింల దాడిలో తీ

Read More