హైదరాబాద్
ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేస్తే..హిస్టరీ షీట్ తెరుస్తాం
ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హెచ్చరిక హైదరాబాద్, వెలుగు : విధుల్లో ఉన్న ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేయడం క్షమించరాని నేరమని, ఏ మాత్రం సహి
Read More24 గంటల్లో రూ.2.81 కోట్లు సీజ్
హైదరాబాద్, వెలుగు : లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. మల్టీ జోన్1 పరిధిలోని 16 జిల్లాల్లో వాహనాలతోపాటు
Read Moreఓయూలో విద్యార్థుల ఆందోళన
ఓయూలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాస్టల్స్ లో కనీస మౌలిక వసతులు కల్పించలేకపోతున్నారని రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. వేసవి కాలంలో మంచిన
Read Moreటగ్ ఆఫ్ వార్ టోర్నమెంట్లో..కాకా అంబేద్కర్ కాలేజీకి గోల్డ్ మెడల్
ముషీరాబాద్, వెలుగు : ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఇంటర్ కాలేజీ టగ్ ఆఫ్ వార్ మెన్ టోర్నమెంట్ లో బాగ్ లింగంపల్లిలోని క
Read Moreలంచం కేసులో ఏసీబీ కోర్టు వేసిన శిక్ష కరెక్టే: హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: తాను లంచం తీసుకోలేదని రూ.20 వేలు చేబదులు తీసుకుంటుంటే పోలీసులు పట్టుకుని అక్రమంగా కేసు పెట్టారంటూ ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మాజీ &nbs
Read Moreబీజేపీని ఓడించేందుకే సీపీఎంతో కలిశాం : రేవంత్ రెడ్డి
ఎంపీ ఎన్నికల్లో కలిసి పనిచేస్తాం: రేవంత్ రెడ్డి సీపీఎం ముఖ్య నేతలతో సీఎం చర్చలు హైదరాబాద్, వెలుగు: దేశంలో బీజే
Read Moreకాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోంది
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి గచ్చిబౌలి/శంషాబాద్, వెలుగు : మైనార్టీల ఓట్లను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ నాయకులు ఓటు బ్
Read Moreప్రజలను కేసీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నరు : అరుణ్ కుమార్
పోలీసులకు న్యాయవాది అరుణ్ కుమార్ ఫిర్యాదు పంజాగుట్ట, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ అంశంపై ప్రజలను మాజీ సీఎం కేసీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారన
Read Moreఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ తేదీల్లో మార్పు
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నిర్ణయం హైదరాబాద్, వెలుగు: ఇంటర్సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్మారింది. పరీక్షా తేదీలను పూర్తిగా ఇంట
Read Moreలోక్సభ ఎన్నికలు ప్రజాస్వామ్య పండుగ
ప్రతిఒక్కరూ బాధ్యతగా ఓటేయాలి రాష్ట్ర సీఈఓ వికాస్ రాజ్ సీఈఓ, డీజీపీ ఇండ్లకు వెళ్లి ఓటరు స్లిప్పులు అందజేసిన జీహెచ్ఎంసీ కమిషనర్ హ
Read Moreపాన్షాపులో గంజాయి చాక్లెట్స్ విక్రయం
నిర్వాహకుడు అరెస్ట్.. 800 చాక్లెట్లు స్వాధీనం హైదరాబాద్, వెలుగు : పాన్షాపులో గంజాయి చాక్లెట్స్ విక్రయిస్తున్న వ్యక్తి
Read Moreలక్షల ఫీజులు తీసుకొని సౌలతులు కల్పించరా?
కార్పొరేట్ కాలేజీలపై విచారణ జరపండి వెలుగు’ కథనానికి స్పందన హైదరాబాద్, వెలుగు: నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులను వసూలు చేస్తూ విద్యార్
Read Moreఎన్నికలు శాంతియుతంగా జరిగేలా చూడండి: డీజీపీకి పీసీసీ ఎలక్షన్ మెనేజ్మెంట్ కమిటీ విజ్ఞప్తి
బషీర్ బాగ్, వెలుగు: రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికలు నిర్వహించాలని డీజీపీ రవిగుప్తను టీపీసీసీ ఎన్నికల మెనేజ్మెంట్ కమిటీ కోరింది. ఎన్
Read More