హైదరాబాద్
లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలి: తెలంగాణ ప్రజా ఫ్రంట్
ముషీరాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని తెలంగాణ ప్రజా ఫ్రంట్ విమర్శించింది. సనాతన ధర్మం పేరుతో హిందూ కులస్తీకరణ
Read Moreలైసెన్స్ ఉన్న డీలర్ల వద్దే విత్తనాలు కొనండి: రైతులకు వ్యవసాయ శాఖ సూచన
హైదరాబాద్, వెలుగు: వానాకాలం సీజన్ ఆరంభమయ్యే క్రమంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. లైసెన్స్ పొందిన విత్తన డీలర్ల
Read Moreకారు కార్ఖానాకు పోయింది.. వాపస్ రాదు : సీఎం రేవంత్ రెడ్డి
ఎల్బీనగర్/ సికింద్రాబాద్ వెలుగు: బీఆర్ఎస్ కారు కార్ఖానాకు పోయిందని, తుక్కు కింద అమ్ముడుపోయిన ఆ కారు ఇక తిరిగి రాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర
Read Moreనీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నం: ఓయూ లేడీస్ హాస్టల్ స్టూడెంట్లు
అర్ధరాత్రి రోడ్డెక్కిన ఓయూ లేడీస్ హాస్టల్ స్టూడెంట్లు ఓయూ, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీ లేడీస్ హాస్టల్లో కొన్నిరోజులుగా సరిపడా నీళ్లు లేకన
Read Moreరిజర్వేషన్లకు మేం వ్యతిరేకం కాదు : మోహన్ భగవత్
హైదరాబాద్, వెలుగు: రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. అవసరమైనన్ని రోజులు రిజర్వేషన్లు కొనసాగాలని తాము
Read Moreసికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్లపై కాంగ్రెస్ గురి
వరుస చేరికలతో పుంజుకున్న అధికార పార్టీ ఆరు గ్యారంటీలు గెలిపిస్తాయని శ్రేణుల ధీమా మూడు ఎంపీ స్థానాల్లో బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలే పోటీ గ్రేట
Read Moreసాహస బాలుడు సాయిచరణ్ కు సీఎం సన్మానం
షాద్ నగర్,వెలుగు: రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలో ఈ నెల 26న అలైన్ హెర్బల్ ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాద ఘటనలో ఆరుగురి ప్రాణాలు కాపా
Read Moreకేంద్ర సాహిత్య అకాడమీకి మణిపూర్ ఫిల్మ్ అవార్డు
హైదరాబాద్, వెలుగు: కేంద్ర సాహిత్య అకాడమీకి మణిపూర్ రాష్ట్ర చలనచిత్ర పురస్కారం లభించింది. సుప్రసిద్ధ మణిపురీ రచయిత ప్రకాశ్ సింగ్ జీవిత సాహిత్యాలపై అకాడ
Read Moreలెఫ్ట్ సపోర్ట్.. కాంగ్రెస్కు బూస్టింగ్
హైదరాబాద్, వెలుగు: లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలిచే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. ఇందుకోసం వామపక్ష పార్టీలను కలుపుకునిపోవాలని నిర్
Read Moreభర్తల గెలుపు కోసం భార్యల ప్రచారం
షాద్ నగర్/పరిగి, వెలుగు: మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డికి మద్దతుగా ఆయన సతీమణి ఆశ్లేషరెడ్డి ఆదివారం కొత్తూరు, కేశంపేట, షాద్ నగర్ ప
Read Moreఫెడ్ పాలసీపై ఫోకస్
బుధవారం మార్కెట్కు సెలవు ముంబై: యూఎస్ ఫెడ్ పాలసీ మీటింగ్, కంపెనీల రిజల్ట్స్ ఈ వారం మార్కెట్&zw
Read More2047 నాటికి వికసిత్ భారత్ సాధ్యం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
బషీర్ బాగ్, వెలుగు: దేశాభివృద్ధే లక్ష్యంగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారని కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి చెప్పారు. ఆదివారం నారాయణగూడ కేశవ్ మె
Read Moreధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు ఐకేపీతో చెక్!
మంచిర్యాల, వెలుగు: ధాన్యం కొనుగోళ్లలో అవినీతి, అక్రమాలకు చెక్ పెట్టే దిశగా సర్కారు ఆలోచిస్తోంది. మహిళా సంఘాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్
Read More