
హైదరాబాద్
కుత్బుల్లాపూర్లో అక్రమంగా తరలిస్తున్న.. రూ.15లక్షల విలువైన బయోడీజిల్ సీజ్
హైదరాబాద్ సిటీ పరిధిలోని కుత్బుల్లాపూర్ లో జోరుగా అక్రమ బయోడీజిల్ దందా సాగుతోంది. శుక్రవారం (సెప్టెంబర్12) కుత్బుల్లాపూర్ సమీపంలోని బౌరంపేట దగ్గ
Read Moreచందానగర్ లో బైక్ దొంగలు అరెస్ట్..14 బైకులు స్వాధీనం
హైదరాబాద్ సిటీ పరిధిలో బైక్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులనుంచి 14 బైకులను స్వాధీనం చేసుకున్నారు. గత కొంతకాల
Read Moreగ్రూప్–2 మూడో విడత సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ రిలీజ్
హైదరాబాద్: గ్రూప్–2 సర్వీసెస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) బిగ్ అప్డేట్ ఇచ్చింది. గ్రూప్–2 మ
Read Moreకుషాయిగూడలో దారుణం..అందరూ చూస్తుండగానే రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య
దారుణం..అందరూ చూస్తుండగానే వ్యక్తిపై కత్తితో దాడి..కిందపడి రక్తపు మడుగులో కొట్టుకుంటున్నా అదే పనిగా కత్తితో పొడిచి పొడి హత్య..దారుణం ఏంటని ప్రశ్నించిన
Read Moreహైదరాబాద్ లో మ్యాట్రిమోనీ మాఫియా.. చాటింగ్ చేసి రూ. 25 లక్షలు దోచేశారు
రోజురోజుకు కొత్త రకం సైబర్ మోసాలు బయటపడతున్నాయి. సైబర్ నేరగాళ్లు అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తూ ఆన్లైన్లో అందినకాడికి దోచుక
Read Moreహైదరాబాద్ లో పట్టపగలే వ్యాపారిని బెదిరించి కళ్లలో కారం కొట్టి రూ. 40 లక్షల చోరీ.. పారిపోతుండగా కారు బోల్తా
రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లిలో పట్టపగలే దారి దోపిడీ కలకలం రేపింది. ఓ స్టీల్ వ్యాపారిని బెదిరించి రూ. 40 లక్షల రూపాయలు ఎత్తుకెళ్లారు
Read Moreమావోయిస్టు అగ్రనేత సతీమణి అరెస్ట్?
పోలీసుల అదుపులో కల్పన, మరో ముగ్గురు! ఆమె స్వస్థలం నాగర్ కర్నూల్ జిల్లా మన్ననూర్ హైదరాబాద్: మావోయిస్టు పార్టీ అగ్రనేత, పార్టీ సెంట్రల్
Read Moreవైఎంసీఏలోనే క్రికెట్ ఆడిన..కాలేజీ డేస్ గుర్తుచేసుకున్న మంత్రి వివేక్ వెంకటస్వామి
కాలేజీ డేస్ గుర్తుచేసుకున్న కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సమాజానికి ఉపయోగపడే ప్రాజెక్టులనే ప్రోత్సహిస్తామని భరోసా మైనార్టీలకు ఎప
Read Moreమేం ఎవరిపైనా పెత్తనం చెలాయించట్లే.. మాకు అందరికి బాస్ అతనే: హైడ్రా కమిషనర్ రంగనాథ్
హైదరాబాద్: యాకుత్ పురలో ఐదేళ్ల బాలిక మ్యాన్ హోల్లో పడిన ఘటనపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. శుక్రవారం (సెప్టెంబర్ 12) ఆయన మీడియాతో మాట్లాడు
Read Moreడీజిల్లో ఇథనాల్కు బదులుగా ఐసోబుటనాల్ కలుపుతాం: నితిన్ గడ్కరీ
దేశంలో ఇంధన దిగుమతుల ఖర్చును తగ్గించేందుకు ఇథనాల్ కలుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇ20 పెట్రోల్ వాడకం గురించి వాహనదారుల్లో ఉన్న అపోహలపై కేంద్రం క్
Read Moreబాసర టు భద్రాచలం టెంపుల్ సెంట్రిక్ ఘాట్స్: సీఎం రేవంత్ రెడ్డి
= గోదావరి పుష్కరాలపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి = ప్రధాన ఆలయాల వద్ద శాశ్వాత ఘాట్స్ నిర్మించాలి = ఒకే సారి 2 లక్షల మంది స్నానం చేసే వీలుండాలె = స
Read Moreశేరిగూడలో వాహనదారులు అలర్ట్..బంకులో పెట్రోల్ తో పాటు నీళ్లు...
హైదరాబాద్ లో ఎక్కడైనా సరే పెట్రోల్ పోయించుకునేటప్పుడు వాహనాల ఓనర్లు జాగ్రత్తగా చూడండి .లేకపోతే మొదటికే మోసం వస్తుంది. మీ వాహనాలు పాడ
Read More10 నెలల తర్వాత మళ్లీ పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం.. పెరిగిన ఆహార ధరలు..
గడచిన కొన్ని నెలలుగా దేశంలో ద్రవ్యోల్బణం తగ్గుతూ వస్తున్న సంగతి తెలిసిందే. దీని కారణంగా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా పలు దఫాలుగా ఈ ఏడాది కీలక వడ్డీ
Read More