హైదరాబాద్
మెజిషియన్ సామల వేణుకు అరుదైన గుర్తింపు
పద్మారావునగర్, వెలుగు: తెలంగాణకు చెందిన ప్రముఖ మెజిషియన్, ఇల్యూషనిస్ట్ సామల వేణుకు అమెరికాలో ప్రత్యేక గుర్తింపు లభించింది. హడ్సన్ కౌంటీ కమిషనర్ విలియం
Read Moreఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు జడ్జితో విచారించాలి: విరసం రాష్ట్ర నేత పినాక పాణి
జాడి వెంకటి సంతాప సభలో విరసం రాష్ట్ర నేత పినాక పాణి బెల్లంపల్లి, వెలుగు: ఆపరేషన్ కగార్ పేరిట దండకారణ్యంలో ఎన్ కౌంటర్లలో ఇప్పటివరకు 685 మంది వి
Read Moreఇంటర్ బోర్డు సీఓఈగా జయప్రద బాయి
హైదరాబాద్, వెలుగు: ఇంటర్ బోర్డు పూర్తిస్థాయి ఎగ్జామినేషన్ కంట్రోలర్(సీఓఈ)గా జయప్రద బాయి నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ డైరె
Read Moreక్రిప్టో కరెన్సీ, వడ్డీ పేరుతో.. రూ. 15 కోట్లు మోసం.. ఇద్దరు అరెస్ట్
ఒక్క నిజామాబాద్లోనే 125 మంది బాధితులు నిజామాబా
Read Moreఏసీబీ వలలో అగ్రికల్చర్ ఆఫీసర్
వికారాబాద్, వెలుగు: ఫర్టిలైజర్ షాపు పర్మిషన్ కోసం లంచం డిమాండ్ చేసిన అగ్రికల్చర్ ఆఫీసర్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. ఉమ్మడి
Read Moreఎన్ని‘కల’ నెరవేరేనా! 14 ఏళ్లుగా ఎన్నికలకు దూరం ఆ మండలం..
14 ఏండ్లుగా స్థానిక ఎన్నికలకు దూరమైన మంగపేట మండల ప్రజలు రిజర్వేషన్ల ఇష్యూతో కోర్టుకెక్కిన గిరిజన, గిరిజనేతర వర్గాలు 23 గ్రామాలను షెడ్యూల్
Read Moreఇంటర్ ప్రాక్టికల్స్ లో జంబ్లింగ్ లేదు : ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య
అన్ని కాలేజీల్లో సెప్టెంబర్ 26న మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ త్వరలోనే 494 మంది గెస్టు లెక్చరర్ల నియామకం ఇంటర్ బోర్
Read Moreబార్ కౌన్సిల్ ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
జనవరి 31లోపు పూర్తి చేయాలని మధ్యంతర ఉత్తర్వులు న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ సహా దేశంలోని అన్ని రాష్ట్రాల బార్ కౌన్సిల్ల ఎన్నికలకు సుప్ర
Read Moreఇస్రో సైంటి స్ట్ గా JNTU స్టూడెంట్
కూకట్పల్లి, వెలుగు: జేఎన్టీయూ స్టూడెంట్ సుధీర్కుమార్ ఇస్రో శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు. ఇటీవల ఇస్రో నిర్వహించిన పోటీ పరీక్షల్లో జాతీయ స్థాయిలో 51వ
Read Moreరెవెన్యూ సిబ్బంది ప్రజలతో మమేకం కావాలి: తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి. లచ్చిరెడ్డి
భూసమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దాలి కరీంనగర్
Read Moreలవ్ ట్రాప్ లో దింపి బాలికలపై యువకులు దాడి.. పోలీసుల అదుపులో నిందితులు
అల్వాల్, వెలుగు: బాలికలను మాయమాటలతో లవ్ ట్రాప్లో దింపిన యువకులు ముగ్గురు బాలికలపై లైంగిక దాడికి పాల్పడ్డారు. నిందితులను అల్వాల్ పోలీసులు అరెస్టు చేస
Read Moreఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు రూ.1,618 కోట్లు చెల్లింపు : ఎండీ వీపీ గౌతమ్
లక్షా 50 వేల మందికి ప్రభుత్వ సాయం హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ లబ్ధిదారులకు రూ.1,612.37 కోట్ల నిధులు వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసినట్టు హౌసిం
Read Moreప్రజల సహకారంతో బడుల అభివృద్ధి ... విద్యా శాఖ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి
ఇబ్రహీంపట్నం, వెలుగు: సర్కార్ బడుల అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం అవసరమని విద్యా శాఖ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా మ
Read More












