హైదరాబాద్

చెక్ బౌన్స్​ కేసులు రాజీ చేసుకోండి : జూనియర్​ సివిల్ ​జడ్జి శ్రీరామ్

జూన్​9 నుంచి 14 వరకు స్పెషల్ లోక్ అదాలత్ కొడంగల్, వెలుగు: పెండింగ్​లో ఉన్న చెక్​బౌన్స్​కేసులను రాజీ చేసుకోవాలని, దీనివల్ల సమయం, డబ్బు రెండూ వృ

Read More

గాలి జనార్దన్ రెడ్డికి ఏడేండ్ల జైలు.. ఓబులాపురం మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు తీర్పు

నిర్దోషులుగా మాజీ మంత్రి సబిత, మాజీ ఐఏఎస్ కృపానందరెడ్డి జనార్దన్ రెడ్డి సహా నలుగురికి ఏడేండ్ల జైలు శిక్ష.. రూ. లక్ష చొప్పున ఫైన్  అదుపులోక

Read More

త్రివిధ దళాల అధిపతులతో మాట్లాడిన మంత్రి రాజ్ నాథ్ సింగ్.. ఆపరేషన్ సిందూర్ తర్వాత పరిణామాలపై సమీక్ష..

పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై భారత దళాలు పంజా విసిరాయి.. పాక్ ఉగ్రస్తావరాలే లక్ష్యంగా చేసుకుని భారత్ మెరుపు దాడులు చేసింది భారత్. మంగళవారం ( మే 6 ) తే

Read More

ఉన్నది ఉన్నట్టు చెప్పిండు సీఎం మాటల్లో తప్పేముంది? : శ్రీధర్​బాబు

పదేండ్లు కేసీఆర్ చేసిన అప్పులను ప్రజల ముందుంచారు: శ్రీధర్​బాబు ముఖ్యమంత్రి ఆవేదనను ఉద్యోగులు తప్పుగా అర్థం చేసుకోవద్దు  ఎంప్లాయిస్​ అందరూ

Read More

జమ్మికుంటలో  రియల్‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌ పేరుతో.. రూ. 93 లక్షలు మోసం

జమ్మికుంట, వెలుగు : రియల్‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌లో పెట్టుబడి పెడితే భారీ మొత్తంలో లాభాలు వస్తాయని మహిళను నమ్మించిన ఓ

Read More

పాలన చేతగాకుంటే రాజీనామా చెయ్ : కేటీఆర్

రాష్ట్రం దివాలా తీసిందని దివానా మాటలు మాట్లాడకు: కేటీఆర్ రాష్ట్రాన్ని, కేసీఆర్‌‌‌‌ను తిడితే నాలుక చీరేస్తం మేం ఆదాయం పెంచి

Read More

Operation Sindoor: ‘ఆపరేషన్‌ సిందూర్‌’.. మెరుపు వేగంతో వెళ్లాం.. బాంబులేశాం.. వచ్చేశాం.. భారత్ టార్గెట్ చేసిన తొమ్మిది టెర్రర్ క్యాంపుల లిస్ట్ ఇదే..

పహల్గాం ఉగ్రదాడి ఘటనకు భారత్ బదులు తీర్చుకుంది. పాకిస్తాన్‌పై ఇండియా దాడులు ప్రారంభించింది. ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో టెర్రరిస్టుల స్థావ

Read More

మహారాష్ట్రతో పేచీ రాకుండా .. తుమ్మిడిహెట్టి దిగువన బ్యారేజీ!

మహారాష్ట్రతో పేచీ రాకుండా  ప్రాణహిత నీటిని ఎల్లంపల్లికి తరలించే యోచన తక్కువ ఖర్చుతో, ఎక్కువ ప్రయోజనం కలిగేలా ప్రాజెక్టు ఎక్కడ కట్టాలనే ద

Read More

ఆర్టీసీ సమ్మె వాయిదా.. జేఏసీ నేతలతో మంత్రి పొన్నం చర్చలు సఫలం

జేఏసీ నేతలతో మంత్రి పొన్నం చర్చలు సఫలం  ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, యూనియన్లకు అనుమతి సహా 11 డిమాండ్లను సర్కార్ ముందుంచిన నేతలు  సీఎం

Read More

ఉద్యోగుల సమస్యలపై కమిటీ.. ముగ్గురు సీనియర్ ఐఏఎస్‌‌లతో ఏర్పాటు

చైర్మన్‌‌గా నవీన్ మిట్టల్, మెంబర్లుగా లోకేశ్‌‌ కుమార్, కృష్ణభాస్కర్   ఉద్యోగ సంఘాలతో చర్చించి వారంలోగా రిపోర్టు ఇవ్వాలని

Read More

ఆపరేషన్ సిందూర్:పాక్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ సంధించిన వెపన్స్ ఇవే

పాక్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ పంజా విసిరిన సంగతి తెలిసిందే.. ఆపరేషన్ సిందూర్ లో భాగంగా భారత సాయుధ దళాలు పాకిస్తాన్ భూభాగంలో ఉమ్మడి వైమానిక దాడులు పారర

Read More

వడ్లు..వరదపాలు ..పలు జిల్లాల్లో రెండు రోజులుగా భారీ వర్షం

కొనుగోలు కేంద్రాల్లోకి వరద.. కొట్టుకుపోయిన వడ్లు ఈదురుగాలులకు నేలరాలిన మామిడి వెలుగు నెట్‌‌‌‌వర్క్‌‌‌&zwn

Read More

ఎన్​డీఎస్ఏ రిపోర్టుపై ఏం చేద్దాం : మంత్రి ఉత్తమ్

వెదిరె శ్రీరాంతో సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ భేటీ హైదరాబాద్, వెలుగు:మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంపై ఎలా ముందుకెళ్లాలన్న దానిపై ప్రభుత్వం నిపుణుల

Read More