
హైదరాబాద్
గిరిజన కళలపై స్టూడెంట్లకు సమ్మర్ క్యాంప్
హైదరాబాద్, వెలుగు: వేసవి సెలవుల్లో సెల్ ఫోన్లు, టీవీలు ఎక్కువగా చూస్తే హెల్త్ పాడవడంతోపాటు మైండ్ డైవర్ట్ అవుతుందని చిన్నారులను ఎస్టీ గురుకుల సెక్రటరీ
Read Moreఅల్ట్రాటెక్ సిమెంట్ లాభం రూ.2,474 కోట్లు.. షేరుకు రూ.77.50 చొప్పున డివిడెండ్.. అదానీ నుంచి పోటీ
న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూపు కంపెనీ అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్ మార్చి క్వార్టర్లో రూ.2,474.79 కోట్ల నికర లాభాన్ని (కన్సాలిడేటెడ్) సాధించింది.
Read Moreభూ పోరాటాలకు మారుపేరు కేరళ.. కోజికోడ్లో రైతులు, కూలీల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, వెలుగు: భూమి పోరాటాలకు, త్యాగాలకు కేరళ మారుపేరని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. పున్నప్ర, వయలార్ వంటి ప్రజా ఉద్యమాలు, వ్యవసాయ కార్
Read Moreఈ-కామర్స్ మోసాలకు చెక్.. పలు చర్యలను ప్రకటించిన అమెజాన్
హైదరాబాద్: ఆన్లైన్ షాపింగ్లో మోసాలకు అడ్డుకట్ట వేయడానికి బహుళ అంచెల విధానం అమలు చేస్తున్నామని ఈ–
Read Moreటెర్రరిస్టుతో బంగ్లాదేశ్ నేత భేటీ.. పహల్గాం దాడి జరిగిన మరుసటిరోజే సమావేశం
న్యూఢిల్లీ: పహల్గాం దాడిని ప్రపంచం మొత్తం ఖండిస్తుంటే.. పొరుగుదేశం బంగ్లాదేశ్మాత్రం భారత వ్యతిరేక వైఖరిని కనబరుస్తోంది. జమ్మూకాశ్మీర్లోని బైసరన్లో
Read Moreపాక్ కంటే మన సైన్యం ఖర్చు తొమ్మిది రెట్లు ఎక్కువ: స్వీడిష్ థింక్ ట్యాంక్ రిపోర్టు వెల్లడి
న్యూఢిల్లీ: మన దేశ సైనిక వ్యయం పాకిస్తాన్తో పోలిస్తే త
Read Moreఅమెరికన్ కస్టమర్లను నిలబెట్టుకోవడానికి ఇండియా వైపు చూస్తున్న చైనీస్ కంపెనీలు
చైనీస్ కంపెనీలకు కమీషన్ ఇచ్చి, వారి కస్టమర్లకు గూడ్స్ సప్లయ్ యూఎస్ ప్రభుత్వం చైనాపై 145 శాతం టారిఫ్ వేయడమే కారణం న్యూఢిల్లీ: చైనాపై యూఎస్ ప్
Read Moreఆటోమొబైల్ సేవలు అందించే మాలిక్ గ్రూప్కు వాహన్ లీడర్ అవార్డు
హైదరాబాద్, వెలుగు: ఆటోమొబైల్ సేవలు అందించే హైదరాబాద్ సంస్థ మాలిక్ గ్రూప్ వాహన్ లీడర్ ప్లాట్ఫామ్ విజేత
Read Moreఫోక్ సింగర్పై దేశద్రోహం కేసు
న్యూఢిల్లీ: భోజ్ పురి ఫోక్ సింగర్ నేహా సింగ్ రాథోడ్పై దేశద్రోహం కేసు నమోదైంది. పహల్గాం టెర్రర్ అటాక్పై నేహా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ దాఖ
Read Moreబీఆర్ఎస్ రజతోత్సవ సభలో పోలీసులు, ఆర్టీఏ ఆఫీసర్లు ఇబ్బంది పెట్టిన్రు: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం,పెద్ది సుదర్శన్రెడ్డి
2000 మంది పోలీసులకు డబ్బులు కడితే.. 200 మంది కూడా డ్యూటీకి రాలే బస్సులు రాకుండా ఆర్టీవో బెదిరించిన్రు ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి, మ
Read Moreమనోళ్లు వెయ్యి మందికి పైగా తిరిగొచ్చారు.. 800 మందికిపైగా స్వదేశానికి వెళ్లిపోయిన పాకిస్తానీయులు
లాహోర్: జమ్మూకాశ్మీర్లోని పహల్గాంలో టెర్రర్అటాక్ తర్వాత వెయ్యి మందికి పైగా భారతీయులు పాకిస్తాన్ నుంచి తిరిగి వచ్చారు. అలాగే, సోమవారం నాటికి 800 మంద
Read Moreమా ఉనికికి ముప్పు ఏర్పడితే అణు బాంబులేస్తం.. పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వార్నింగ్
పెషావర్: జమ్మూకాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్ర దాడి తర్వాత ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయని పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ పేర్కొన్నారు.
Read Moreఇండో- నేపాల్ తైక్వాండో చాంపియన్ కృతికారెడ్డి
హైదరాబాద్సిటీ, వెలుగు: కోట్ల విజయభాస్కర రెడ్డి ఇండోర్స్టేడియంలో జరిగిన ఫస్ట్ఇండో– నేపాల్తైక్వాండో ఇంటర్నేషనల్చాంపియన్షిప్లో కృతికారెడ్డి
Read More