కాంగ్రెస్ తో కలిసి సర్వం కోల్పోయా

కాంగ్రెస్ తో కలిసి సర్వం కోల్పోయా

కాంగ్రెస్ తో  పొత్తు పెట్టుకోవడం  వల్ల  తాను సర్వం  కోల్పోయానన్నారు  కర్ణాటక  మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి.  2018లో సీఎం అయిన  నెల రోజులకే  తాను ఎందుకు  కన్నీళ్లు  పెట్టుకున్నారో  చెప్పారు. ఏం జరుగుతుందో  తెలిసే తాను కన్నీళ్లు  పెట్టుకున్నానన్నారు  కుమారస్వామి.  2008లో  బీజేపీ తనను హర్ట్  చేయలేదని… 2018లో  కాంగ్రెస్ మాత్రం  తనను తీవ్రంగా  హర్ట్ చేసిందన్నారు. బీజేపీతో మంచి సంబంధాలు  కొనసాగించి ఉంటే  ఇప్పటికీ  సీఎంగా ఉండేవాడిని  అన్నారు.  2006 నుంచి దాదాపు 12 ఏళ్లుగా తాను సాధించుకున్న  గుడ్ విల్  అంతా కాంగ్రెస్ వల్ల  కోల్పోయినట్టు  చెప్పారు కుమారస్వామి.

ముగ్గురు భారత క్రికెటర్లకు బర్త్ డే విషెస్

దేశంలో లక్షా 40 వేలు దాటిన మృతులు

హైదరబాద్ లో అతి పెద్ద అంబేద్కర్ విగ్రహం