కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం వల్ల తాను సర్వం కోల్పోయానన్నారు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి. 2018లో సీఎం అయిన నెల రోజులకే తాను ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నారో చెప్పారు. ఏం జరుగుతుందో తెలిసే తాను కన్నీళ్లు పెట్టుకున్నానన్నారు కుమారస్వామి. 2008లో బీజేపీ తనను హర్ట్ చేయలేదని… 2018లో కాంగ్రెస్ మాత్రం తనను తీవ్రంగా హర్ట్ చేసిందన్నారు. బీజేపీతో మంచి సంబంధాలు కొనసాగించి ఉంటే ఇప్పటికీ సీఎంగా ఉండేవాడిని అన్నారు. 2006 నుంచి దాదాపు 12 ఏళ్లుగా తాను సాధించుకున్న గుడ్ విల్ అంతా కాంగ్రెస్ వల్ల కోల్పోయినట్టు చెప్పారు కుమారస్వామి.
ముగ్గురు భారత క్రికెటర్లకు బర్త్ డే విషెస్
దేశంలో లక్షా 40 వేలు దాటిన మృతులు
హైదరబాద్ లో అతి పెద్ద అంబేద్కర్ విగ్రహం
Why did I shed tears in just a month's time after I became CM in 2018? I knew what was going on. The BJP did not hurt me in 2008 the way the Congress did in 2018: HD Kumaraswamy, former Karnataka CM and JD(S) leader (5.12) https://t.co/1jxLp9i7TS
— ANI (@ANI) December 5, 2020