
శంషాబాద్లోని ఎస్ఆర్ క్లాసిక్ కన్వెన్షన్ సెంటర్లో మూడు రోజులుగా నిర్వహిస్తున్న బాడీ బిల్డింగ్పోటీలు ఆదివారం ముగిశాయి. దేశ, విదేశాల నుంచి 400 మందికి పైగా పురుష, మహిళా బాడీ బిల్డర్లు పాల్గొన్నారు. చివరి రోజు చీఫ్గెస్ట్గా సినీనటుడు అల్లు శిరీష్ హాజరయ్యారు.– వెలుగు,శంషాబాద్