జైపూర్: ఇండియా, న్యూజిలాండ్ మధ్య తొలి టీ20 మ్యాచ్ జైపూర్ వేదికగా వచ్చే బుధవారం ఫ్యాన్స్ మధ్యలో జరగనుంది. ఇక్కడి సవాయ్ మాన్సింగ్ స్టేడియం కెపాసిటీ 25 వేలు కాగా పూర్తి స్థాయిలో ఫ్యాన్స్ను మ్యాచ్కు అనుమతిస్తామని ఆర్గనైజర్స్ తెలిపారు. కరోనా వ్యాక్సినేషన్ చేయించుకోని వారికి కూడా ఎంట్రీ ఇస్తున్నారు. అయితే, వారు కరోనా నెగెటివ్ రిపోర్టు(48 గంటలలోపు పొంది ఉండాలి)తో రావాలి. మాస్కు మాత్రం తప్పనిసరి చేశారు. మాన్సింగ్ స్టేడియంలో ఎనిమిదేళ్ల తర్వాత జరగనున్న ఈ ఇంటర్నేషనల్ టీ20.. ఇండియాలో కరోనా ఎంటర్ అయ్యాక ఎలాంటి ప్రోటోకాల్స్ లేకుండా జరుగుతున్న తొలి మ్యాచ్ కానుంది. గతంలో ఇండియా వేదికగా ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో 50 శాతం మంది ఫ్యాన్స్ను అనుమతించారు.
ఫుల్ ఫ్యాన్స్ మధ్యలో ఫస్ట్ టీ20
- ఆట
- November 12, 2021
లేటెస్ట్
- PBKS vs RR: చేజారిన అగ్రపీఠం.. రాజస్థాన్పై పంజాబ్ ఘనవిజయం
- పీఓకేను స్వాధీనం చేసుకుంటం: అమిత్ షా
- Federation Cup 2024: బల్లెం వీరుడు నీరజ్ చోప్రా ఖాతాలో స్వర్ణం
- T20 World Cup 2024: కోహ్లీతో జాగ్రత్త.. పాక్ ఆటగాళ్లను హెచ్చరించిన మాజీ కెప్టెన్
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- సీఎం జగన్ ఇంట్లో ముగిసిన రాజశ్యామల చండీయాగం
- రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు కేసీఆర్ పిలుపు
- ఏందమ్మా ఇది... . దోమల బ్యాట్ను ఇలా కూడా వాడతారా..
- టెట్ పరీక్ష హాల్టికెట్ల విషయంలో గందరగోళం
- PBKS vs RR: పంజా విసిరిన పంజాబ్ బౌలర్లు.. ఎదుట స్వల్ప లక్ష్యం
Most Read News
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- టూర్లకు పోతున్న లీడర్లు
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- యాదాద్రి పవర్ ప్లాంట్ ఫస్ట్ ఫేజ్ షురూ