న్యూఢిల్లీ: చైనాతో బార్డర్లో నెలకొన్న ఉద్రిక్తతలపై డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ మరోమారు స్పందించారు. భారత ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకాడబోమని రాజ్నాథ్ స్పష్టం చేశారు. ఎలాంటి త్యాగానికైనా సిద్ధమేనని పేర్కొన్నారు. ఇండో-చైనా దళాల మధ్య ఎనిమిదో రౌండ్ మిలిటరీ చర్చలు శుక్రవారం జరగనున్న నేపథ్యంలో రాజ్నాథ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘వైరుధ్యాలు వివాదాలుగా మారకూడదనే దాన్ని మేం నమ్ముతాం. వైరుధ్యాలను చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు మేం ప్రాముఖ్యతను ఇస్తున్నాం. బార్డర్లో శాంతి, సుస్థిరతను నెలకొల్పే ఒప్పందాలను మేం గౌరవిస్తున్నాం’ అని నేషనల్ డిఫెన్స్ కాలేజీ డైమండ్ జూబ్లీ కార్యక్రమంలో రాజ్నాథ్ చెప్పారు.
దేశ సమగ్రతను కాపాడటానికి ఎలాంటి త్యాగానికైనా సిద్ధమే
- దేశం
- November 5, 2020
లేటెస్ట్
- నీలం మధును అధిక మెజార్టీతో గెలిపించాలి : జగ్గారెడ్డి
- మద్దూరులో చిరుత పులుల కలకలం..
- నకిలీ పిస్టల్ తో బెదిరించి .. డబ్బులు డిమాండ్ చేసిన దంపతుల అరెస్ట్
- బొట్టు పెట్టుకోవాలంటే బీజేపీ గెలవాలే: రాజాసింగ్
- రిజర్వేషన్లపై అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టండి : నగేశ్
- బాచుపల్లి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి
- దేశాన్ని కాపాడుకోవాలంటే బీజేపీని ఓడించాలి : దుర్గం దినకర్
- వికసిత్ భారత్ మోదీ లక్ష్యం: కేంద్ర మంత్రి మురుగన్
- ఇవాళ నిర్మల్కు భట్టి విక్రమార్క రాక
- సెన్సెక్స్ 383.69 పాయింట్లు డౌన్..140 పాయింట్లు పడ్డ నిఫ్టీ
Most Read News
- viral video: రైలు ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు.. 3KM అలానే వెళ్లిన బోగీలు
- హైదరాబాద్కు మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కడెక్కడంటే.?
- కూల్ వెదర్ .. హైదరాబాద్లో భారీ వర్షం
- SRH vs LSG: ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో చిరుజల్లులు.. మ్యాచ్ జరిగేది అనుమానమే
- ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చిన ఈసీ..
- ఎండాకాలంలో హైదరాబాద్లో రికార్డు వర్షం
- Alia Bhatt Met Gala 2024: ఆలియాకే అందం తెచ్చిన చీర వెనుక 163 మంది కళాకారులు, 1905 గంటల శ్రమ
- హైదరాబాద్ లో వర్ష బీభత్సం.. ట్రాఫిక్ జాం
- కలికాలం.. భోజనంలో స్వీట్స్ లేవని.. పెళ్లి రద్దు..
- 6G రానుంది..! : ఇంటర్నెట్ స్పీడ్ ఎంతో తెలిస్తే.. షాక్