మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్న భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్కు ముగ్గురు భారత అంపైర్లను BCCI ప్రకటించింది. ఫిబ్రవరి 5నుంచి ప్రారంభం కానున్న టెస్టు సిరీస్కు ICC ప్యానెల్ అంపైర్లు వీరేందర్ శర్మ, అనీల్ చౌదరితో పాటు నితిన్ మేనన్ అంపైర్లుగా వ్యవహరించనున్నారు. ఈ సిరీస్ ద్వారా వీరేందర్ శర్మ, అనిల్ చౌదరి సుదీర్ఘ ఫార్మాట్లో ఫీల్డ్ అంపైర్లుగా ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇండియన్ ఎలిట్ ప్యానెల్ ప్రతినిధి నితీన్ కూడా ఐసీసీ ప్యానెల్లో భాగమవుతారని BCCI తెలిపింది. నితిన్ మేనన్ గతంలో ఆన్ ఫీల్డ్ అంపైర్గా పనిచేశారు. అయితే కరోనా నిబంధనల కారణంగా వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్లో మ్యాచ్లకు ఆతిథ్య దేశ అంపైర్లను ICC ఆమోదించింది. వీరేందర్ శర్మ ఒక T–20 తో పాటు రెండు వన్డేలకు అంపైర్గా పనిచేయగా… అనీల్ 20వన్డేలు, 28 T–20 లకు ఫీల్డ్ అంపైర్గా వ్యవహరించారు.
ఇంగ్లాండ్ తో టెస్టుకు ముగ్గురు భారత అంపైర్లు
- ఆట
- January 31, 2021
లేటెస్ట్
- ఫోన్ ట్యాపింగ్ కేసులో జీవితఖైదు సెక్షన్లు
- సన్ రైజర్స్ ఓటమి..నాలుగు విజయాల తర్వాత ఓటమి
- నేడు వడగాలులు.. రేపటి నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు
- అవసరమైతే కేసీఆర్నూ పిలుస్తం : పినాకి చంద్రఘోష్
- సీఎం రేవంత్-రిజర్వేషన్లు | కేసీఆర్-కాళేశ్వరం విచారణ | మోడీ వర్సెస్ రాహుల్ ఎన్నికల ప్రచారం| V6 తీన్మార్
- IPL 2024: సన్ రైజర్స్ ఘోర ఓటమి..6 ఓటముల తర్వాత ఆర్సీబీ విజయం
- పటాన్ చెరులో భారీగా గంజాయి పట్టివేత
- తెలంగాణ కోసమే దేవుడు నన్ను పుట్టించిండు:కేసీఆర్
- హార్లిక్స్ హెల్త్ డ్రింక్ కాదు..ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్
- PM Kisan: రైతులకు పీఎం కిసాన్ 17వ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలుసా?
Most Read News
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- ఏప్రిల్ 26న ఐటీ కారిడార్లో ట్రాఫిక్ ఆంక్షలు
- సుర్రు సమ్మర్.... ఎల్నినో ప్రభావం
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి
- Good Health : వయస్సుకు తగ్గట్టు ఎక్సర్ సైజ్ చేయాలి.. ఎలా పడితే అలా చేస్తే అనారోగ్యమే..!
- SRH vs RCB: విరాట్కు నచ్చేశాడు: కమ్మిన్స్పై కోహ్లీ ప్రశంసలు
- దోస్త్కు వేళాయే.. ఇది ఇంటర్ పాసైన వాళ్ల కోసమే.!