కోల్కతా: ప్రధానిగా ఎవరున్నా మన దేశం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం అన్నారు. జీడీపీ వృద్ధికి, ప్రధానిగా ఎవరున్నారనే దానికి ఎలాంటి సంబంధం ఉండదని పేర్కొన్నారు. మళ్లీ మోదీని గెలిపిస్తేనే మన దేశం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందన్న బీజేపీ ప్రచారంపై ఈ సందర్భంగా ఆయన స్పందించారు. ‘‘2004లో మన దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 12వ స్థానంలో ఉంది. 2014 నాటికి 7వ స్థానానికి ఎగబాకింది. భవిష్యత్తులో మూడో స్థానానికి చేరడం కూడా ఖాయం. దీనికి ప్రధానిగా ఎవరున్నారనే దానికి సంబంధమే లేదు. ఆ పదవిలో ఎవరున్నా మన దేశం మూడో స్థానానికి చేరుకుంటుంది. అందులో ఎలాంటి మ్యాజిక్ లేదు. అది దేశ జీడీపీ మీద ఆధారపడి ఉంటుంది. కానీ ప్రధాని మీద కాదు” అని చిదంబరం స్పష్టం చేశారు.
ప్రధానిగా ఎవరున్నా దేశం మూడో ప్లేసుకు పోతది : చిదంబరం
- దేశం
- April 29, 2024
లేటెస్ట్
- స్ట్రాంగ్ రూమ్స్ వద్ద టైట్ సెక్యూరిటీ.. సీసీ కెమెరాలతో నిఘా 24/7 నిఘా
- మనికకు కెరీర్ బెస్ట్ ర్యాంక్
- కేసీఆర్.. ఆర్ఎస్ఎస్ ఏజెంట్ : షబ్బీర్ అలీ
- టెట్ అభ్యర్థులకు టీశాట్ ట్రైనింగ్..నేటి నుంచి 4 రోజుల పాటు కోచింగ్
- జూన్16 నుంచి ఇండియా, సఫారీ అమ్మాయిల వన్డే సిరీస్
- హెచ్సీఏ ఎథిక్స్ ఆఫీసర్గా రిటైర్డ్ జడ్జి ఈశ్వరయ్య
- రెండో సెమీస్కు రిజర్వ్ డే లేదు
- నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వస్తరు! : జగ్గారెడ్డి
- ఈసారీ హైదరాబాద్లో 50% దాటలే
- మరో 125 ప్రైవేటు కాలేజీలకు అఫిలియేషన్
Most Read News
- పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!
- టీచర్ల ప్రమోషన్లకు టెట్ గండం
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- Ananya Nagalla: అందాల ఆరబోత కాదు.. అందమైన రాత కూడా.. అనన్యలో ఈ టాలెంట్ కూడా ఉందా!
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- సీమా హైదర్ గురించి సంచలన విషయాలు
- Good Health : జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా లేదా.. ఎందుకు తినకూడదు అంటే..!
- దంపతులు సంతోషంగా ఉండాలంటే చేయాల్సిన వ్రతం ఇదే... ఎప్పుడంటే..