వాషింగ్టన్: కరోనా టెస్టులు ఎక్కువగా నిర్వహిస్తే ఇండియా, చైనా వంటి దేశాలలో అమెరికాలో కంటే ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదవుతాయని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అమెరికా ఇప్పటివరకు 20 మిలియన్ల పరీక్షలు నిర్వహించిందని, జర్మనీ నాలుగు మిలియన్లు, దక్షిణ కొరియా మూడు మిలియన్ల టెస్టులు మాత్రమే నిర్వహించిందన్నారు. శనివారం మెయిన్ సిటీలోని ప్యూరిటన్ మెడికల్ ప్రొడక్ట్స్ కంపెనీ విజిట్ సందర్భంగా ట్రంప్ ఈ కామెంట్స్ చేశారు. ‘‘మేము 20 మిలియన్లకు పైగా టెస్టులు నిర్వహించాం. ఇండియా, చైనా వంటి దేశాలలో మరిన్ని టెస్టులు చేస్తే.. కరోనా కేసులు మరిన్ని బయటపడుతాయి”అని ట్రంప్ అన్నారు. ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ తయారీలో ‘ప్యూరిటన్ మెడికల్ ప్రాడక్ట్స్’ ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన వాటిలో ఒకటి అని అన్నారు. ‘‘అమెరికా దేశం తిరిగి తెరవబడుతోంది. ఆర్థిక వ్యవస్థ తిరిగి ట్రాక్ లోకి వచ్చింది. ఎవరూ అనుకోని విధంగా వచ్చే ఏడాదిలో మన ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుంది”అని ఆయన అన్నారు.
టెస్టులు పెంచితే ఇండియాలో మరిన్ని కేసులు నమోదైతయ్: ట్రంప్
- విదేశం
- June 6, 2020
లేటెస్ట్
- మావోయిస్టుల ఇలాకాలో ప్రశాంతంగా పోలింగ్
- పోలింగ్ తీరు పరిశీలించిన ఆఫీసర్లు
- ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు స్పాట్ డెడ్
- చేతివేళ్లతో కీబోర్డ్పై టాలెంట్ .. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్
- ఊపిరి పీల్చుకున్న పోలీసులు
- శ్రీరామపునర్వసు దీక్షల విరమణ
- కామారెడ్డిలో పెరిగిన పోలింగ్
- వెలిచాల రాజేందర్ రావుదే విజయం : పొన్నం ప్రభాకర్
- బీఆర్ఎస్, బీజేపీవి కుమ్మక్కు రాజకీయాలు : విజయరమణారావు
- GV Prakash Divorce: అందుకే విడిపోతున్నాం.. 11 ఏళ్ళ వివాహ బంధానికి ముగింపు పలికిన జీవీ ప్రకాష్
Most Read News
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- Andhra Polling : పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే అభ్యర్థిని తిరిగి కొట్టిన సామాన్య ఓటర్
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- గుంటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. లాఠీచార్జ్
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- హైదరాబాద్లో ఓటర్ల ఆందోళన
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- పోలింగ్ సిబ్బందిపై ధర్మపురి అర్వింద్ ఆగ్రహం
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- గ్లాస్ గుర్తుకు ఓటేయమంటే.. ఫ్యాన్ గుర్తుకు ఓటేశారు!