న్యూఢిల్లీ: ఇండియా నుంచి యూఎస్కు కిందటేడాది ఏప్రిల్ – డిసెంబర్ మధ్య 3.53 బిలియన్ డాలర్ల విలువైన స్మార్ట్ఫోన్లు ఎగుమతి అయ్యాయి. అంతకు ముందు ఏడాదిలో ఈ నెంబర్ 998 మిలియన్ డాలర్లుగా ఉంది. యూఎస్కు ఎక్కువగా స్మార్ట్ఫోన్లను ఎగుమతి చేస్తున్న దేశాల్లో ఇండియా మూడో ప్లేస్కు చేరుకుంది. దేశంలో స్మార్ట్ఫోన్ల తయారీ భారీగా పెరిగిందని, దీంతో ఎగుమతులు ఊపందుకున్నాయని కామర్స్ మినిస్ట్రీ పేర్కొంది. యూఎస్కు చైనా, వియత్నాం నుంచి ఎగుమతైన స్మార్ట్ఫోన్లు తగ్గాయి.
యూఎస్కు పెరిగిన ఇండియన్ స్మార్ట్ఫోన్ల ఎగుమతులు
- బిజినెస్
- March 18, 2024
లేటెస్ట్
- Health News: సమ్మర్ సీజన్.. ఈ జాగ్రత్తలు తీసుకోకుంటే అంతే సంగతి...
- పోస్టల్ బ్యాలెట్లకు మరో అవకాశం... ముఖేష్ కుమార్ మీనా
- తెలంగాణ మర్లపడ్డది.. ఎప్పుడు ఎన్నికలొచ్చినా అధికారం మాదే: కేసీఆర్
- కోవిషీల్డ్ వాక్సిన్ తీసుకున్న వాళ్లకు హార్ట్ఎటాక్ వస్తుందా?
- T20 World Cup 2024: సరైన ప్రాక్టీస్ లేదు.. మేం ప్రపంచ కప్ గెలిచేది కష్టమే: బంగ్లా ఆల్రౌండర్
- World Laughing Day 2024: నవ్వుతూ బతకేయాలిరా తమ్ముడూ.. అంతర్జాతీయ లాఫింగ్ డే
- Heeramandi OTT: విమర్శలు, ప్రశంసలతో ఓటీటీలో దూసుకుపోతున్న..సంజయ్ లీలా భన్సాలీ హీరామండి వెబ్ సిరీస్
- మోదీ కులపెద్దకు ఎక్కువ..మతగురువుకు తక్కువ: భవానీ రెడ్డి
- జగన్ కు షర్మిల మూడో లేఖ.. మరో తొమ్మిది ప్రశ్నలు
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
Most Read News
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
- ఊటీనా తొక్కా.. అక్కడ కూడా ఎండ మండిపోతుంది
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్
- Weather Alert: ఏపీ ప్రజలు జాగ్రత్త.. ఆదివారం తీవ్ర వడగాలులు
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు