హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండోమాక్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పో ప్రారంభం

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండోమాక్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పో ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: దక్షిణ భారతదేశంలో అతిపెద్ద బీ2బీ ఇండస్ట్రీయల్ మెషినరీ, ఇంజనీరింగ్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని హైటెక్స్ లో ప్రారంభమైంది. ఈ ఎగ్జిబిషన్ ఈనెల 25వ తేదీ వరకు జరగనుంది.  ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు ఉచిత ప్రవేశం ఉంటుందని ఇండోమాక్​ తెలిపింది. 

గతంలో 2022, 2023, 2024 సంవత్సరాలలో నిర్వహించిన మూడు ఎడిషన్లు అనూహ్య విజయాన్ని సాధించాయని పేర్కొంది. మెషిన్ టూల్స్, ఆటోమేషన్, రోబోటిక్స్, ఫ్లాట్, ఎలక్ట్రికల్, ఇండస్ట్రియల్, ఇంజినీరింగ్ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. వీటిలో కొన్ని భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మొదటిసారిగా పరిచయం అవుతున్నాయని ఇండోమాక్ ​తెలిపింది.