రెస్టారెంట్ లో అధికారుల తనిఖీలు

రెస్టారెంట్ లో అధికారుల తనిఖీలు

పాల్వంచ,వెలుగు: కాలం చెల్లిన సామగ్రి వాడుతున్నారని  పాల్వంచలోని గోంగూర రెస్టారెంట్ కు ఆఫీసర్లు రూ. 5 వేల జరిమానా విధించారు. మున్సిపల్​ సా నీటరీ ఇన్​స్పెక్టర్​  లక్ష్మణరావు సిబ్బందితో కలిసి ఆదివారం రెస్టారెంట్ లో  తనిఖీలు నిర్వహించారు.  అక్కడ లభించిన సామన్లలో  కాలం చెల్లినవి ఉన్నట్టు  గుర్తించి, జరిమాన వేసినట్టు తెలిపారు