ఫేస్ బుక్ – ఇన్ స్టాగ్రామ్ యూజర్లకు శుభవార్త. ఇన్ స్టాగ్రామ్ నుంచి మెసెంజర్ కు డైరక్ట్ గా మేసేజ్ చేసేలా డిజైన్ చేస్తున్నట్లు ఫేస్ బుక్ ప్రకటించింది. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్.. ఇన్స్టాగ్రాం, వాట్సాప్, మెసెంజర్ చాట్లను ఒకే యాప్లో విలీనం చేసేందుకు తన ప్రణాళికలను ప్రకటించింది. ఇందులో భాగంగానే కొన్నింటిని విలీనం చేసే దిశగా పని ప్రారంభించింది. ఈ సౌకర్యం ప్రస్తుతం యూఎస్లోని ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఇన్స్టాగ్రాం యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. అనంతరం అన్ని చోట్ల ఈ ఫీచర్ తీసుకురానున్నట్లు ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జూకర్ బెర్గ్ వెల్లడించారు.
ఫేస్ బుక్ – ఇన్ స్టాగ్రామ్ యూజర్లకు శుభవార్త
- టెక్నాలజి
- August 17, 2020
లేటెస్ట్
- హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు మృతి
- ఎలక్షన్లు అయ్యాక అవినీతిపరులను జైలుకు పంపిస్తం: మోదీ
- ఓటేస్తే మెట్రోలో 10, రెస్టారెంట్లలో 20 పర్సెంట్ డిస్కౌంట్
- ఎలక్షన్ డే అంటే హాలిడే కాదు: ఈసీ
- భార్య, కొడుకు నన్ను టార్చర్ చేసి, ఇంట్లోంచి వెళ్లగొట్టిన్రు
- షూరిటీలతో బయటికొచ్చినోళ్లు గ్యారంటీలిస్తే నమ్మాలా?
- యూపీలో బీజేపీకి ఒక్క సీటే : రాహుల్ గాంధీ
- నిషాద్కు సిల్వర్
- అర్జున్ ఐదో గేమ్ డ్రా
- గురుకులాలకు పూర్వవైభవం తీసుకురావాలె : విజయ్ కుమార్
Most Read News
- నైరుతి రుతుపవనాల పై కీలక అప్డేట్
- IPL 2024: 8ఏళ్ల కోహ్లీ రికార్డు బద్దలు.. తొలి భారత క్రికెటర్ గా అభిషేక్ శర్మ రికార్డు
- ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్ : రియల్మీ 5జీ ఫోన్ బంపరాఫర్.. ఒక్కరోజు మాత్రమే
- Good Health: జాజికాయ గురించి షాకింగ్ నిజాలు ఇవే.. రోజూ చిటికెడు పొడిని తింటే..!
- తెలంగాణలో మరో 4 రోజులు వర్షాలు.. 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్
- కుత్బుల్లాపూర్లో భారీగా మొహరించిన పోలీసులు..
- హైదరాబాద్లో దంచికొడుతున్న వాన
- కూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ..కొనసాగుతున్న గాలింపు చర్యలు
- RCB vs CSK: గెలిచినా విమర్శలు.. RCB జట్టు సెలెబ్రేషన్స్పై ధోనీ అసంతృప్తి
- Indian Army TES jobs: ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు.. జీతం రూ 56, 100