భైంసా, వెలుగు : నిర్మల్ జిల్లా భైంసాలోని గవర్నమెంట్ బీసీ కాలేజీ హాస్టల్లో శనివారం స్టూడెంట్ఒకరు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. వార్డెన్ రాజు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... ముథోల్ మండలం బ్రహ్మణ్ గావ్ గ్రామానికి చెందిన శ్రీకాంత్ (16) బీసీ కాలేజీ హాస్టల్లో ఉంటూ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. శనివారం తన మిత్రుని ఇంట్లో జరుగుతున్న వివాహ వేడుకలకు వెళ్లేందుకు పేరెంట్స్కు ఫోన్ చేసి డబ్బులు కావాలని అడిగాడు. పరీక్షలు ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్లకుండా బుద్ధిగా చదువుకోవాలని చెప్పగా.. డబ్బులు కావాలని మారం వేశాడు. పరీక్షలు బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలని, డబ్బులు కూడా ఇబ్బందిగా ఉందని సముదాయించారు. ఫోన్ కట్ అయిన తర్వాత శ్రీకాంత్ హాస్టల్ బిల్డింగ్ పై ఉన్న స్టోర్ రూమ్లో ఉన్న పురుగుల మందు తీసుకొని తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గుర్తించిన తోటి స్టూడెంట్స్, స్థానికులు వెంటనే ఏరియా హాస్పిటల్కు తరలించి చికిత్సలు అందించారు. ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు.
పెండ్లికి పోయేందుకు పైసలు ఇవ్వలేదని ఇంటర్ స్టూడెంట్ ఆత్మహత్యాయత్నం
- ఆదిలాబాద్
- March 19, 2023
లేటెస్ట్
- మనల్ని కాదని సర్కార్ నడుస్తదా.?: ఎమ్మెల్యే తలసాని
- అక్షయ తృతీయ కోసం వింధ్య కలెక్షన్
- కాంగ్రెస్ చార్జిషీట్లో చార్జీ లేదు.. షీటు లేదు: మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు
- మల్లన్న దొనలో గుప్త నిధుల తవ్వకాలు
- RCB vs SRH మ్యాచ్ కోసం బ్లాక్ టికెట్స్ దందా.. అరెస్ట్ చేసిన పోలీసులు
- మోదీ వంద మంది హిట్లర్లతో సమానం
- కాంగ్రెస్లో చేరిన వట్టికూటి
- వరంగల్లో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్
- రూ. 5 కోట్ల విలువైన గంజాయి తగలబెట్టారు
- ఇల్లిల్లు తిరిగి అడుక్కున్నా..కేసీఆర్ను జనం క్షమించరు: సీఎం రేవంత్ రెడ్డి
Most Read News
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- సుర్రు సమ్మర్.... ఎల్నినో ప్రభావం
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి
- Good Health : వయస్సుకు తగ్గట్టు ఎక్సర్ సైజ్ చేయాలి.. ఎలా పడితే అలా చేస్తే అనారోగ్యమే..!
- SRH vs RCB: విరాట్కు నచ్చేశాడు: కమ్మిన్స్పై కోహ్లీ ప్రశంసలు
- తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- దోస్త్కు వేళాయే.. ఇది ఇంటర్ పాసైన వాళ్ల కోసమే.!
- నిరుద్యోగులు, ఉద్యోగుల గొంతుకై పనిచేస్తా:తీన్మార్ మల్లన్న