విదేశం
కువైట్ లో కరోనాతో భారత సంతతి డాక్టర్ మృతి
కరోనా వైరస్ తో కువైట్లో ఓ భారత సంతతికి చెందిన డాక్టర్ చనిపోయారు.54 ఏళ్ల వాసుదేవ రావు అనే భారతీయ డాక్టర్ దుబాయిలోని జబేర్ ఆస్పత్రిలో చికిత్స పొంద
Read Moreకరోనా టెస్టింగ్ కెపాసిటీ పెంపు: కోటి మందికి పరీక్షలు
అమెరికాలో కరోనా టెస్టింగ్ కెపాసిటీ భారీగా పెంచామని, ప్రతి రోజు దాదాపు మూడు లక్షల టెస్టుల వరకు చేయగలుగుతున్నామని చెప్పారు ఆ దేశ అధ్యక్షుడు డ
Read Moreవాసన, రుచి తెలియకపోవడమూ కరోనా లక్షణమే
రీసెర్చ్లో వెల్లడి 2.5 మిలియన్ల మందిపై సర్వే న్యూయార్క్: వాసన, రుచిని కోల్పోవడం కరోనా లక్షణం అని పరిశోధకులు చెప్తున్నారు. యునైటెడ్ కింగ్డమ్,
Read Moreవుహన్ లో ఉన్నోళ్లందరికీ కరోనా టెస్ట్ లు
చైనా సంచలన నిర్ణయం వుహాన్ : కరోనా కు కేంద్ర స్థానమైన వుహాన్ లో ఉన్నళ్లోందరికీ కరోనా టెస్ట్ లు చేయాలని చైనా నిర్ణయించింది. సిటిలోని కోటి 10 లక్షల మం
Read Moreఓసీఐ ప్రయాణాలపై నిషేధం…ఇండియాకు రాలేక ఇబ్బందులు
వాషింగ్టన్ : అమెరికాలో ఉన్న ఇండియన్స్ చాలా మందికి ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డులపై నిషేధం విధించటం ఇబ్బందిగా మారింది. ఈ కారణంగా చాలా మంద
Read Moreముందుంది అసలు ముప్పు
లాక్ డౌన్ సడలింపులపై గుడ్డిగా వ్యవహారించొద్దంటూ డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక జెనీవా : కరోనా వైరస్ ముప్పంతా ఇంకా ముందుందంటూ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్
Read Moreవైట్ హౌజ్ లో నాసిరకం కరోనా టెస్టింగ్ కిట్స్
వాషింగ్టన్ : కరోనా టెస్ట్ లకు సంబంధించి నాసిరకం కిట్ల బెడద అమెరికాకు తప్పటం లేదు. స్వయంగా అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసలు కురిపించిన ఓ కంపెనీ కిట్లు రాంగ్
Read Moreమే17 తర్వాత ఫ్లైట్లు?
న్యూఢిల్లీ: ఇప్పటికే ట్రైన్ సర్వీసులను ప్రారంభిస్తున్న కేంద్రం… ఈ నెల 17 తర్వాత విమాన సర్వీసులను కూడా ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంద
Read Moreకరోనా ఎఫెక్ట్: కెన్యాలో ట్రెండింగ్ హెయిర్ స్టయిల్
నైరోబీ: కెన్యాలో కరోనా హెయిర్ స్టైల్ ట్రెండింగ్ లో ఉంది. వైరస్ కు ఉన్న యాంటెన్నా లాంటి స్పైక్స్ తరహాలో ఉన్న హెయిర్ స్టైల్ కు పాపులారిటీ పెరుగుతోంది. ల
Read Moreరష్యాలో 10 రోజుల్లో లక్ష కేసులు
న్యూఢిల్లీ:రష్యాలో గత కొన్ని రోజులుగా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నెల కిందట 10 వేలున్న సంఖ్య ఇప్పుడు 2.21 లక్షలకు పెరిగింది. ప్రస్తుతం ప్రపంచంల
Read Moreకరోనా నుంచి విద్యార్ధుల్ని ఇలా కాపాడుకోవచ్చు : అందుబాటులోకి బ్రాస్ లెట్ టెక్నాలజీ
డ్రాగన్ కంట్రీ కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకుంది. భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని ఆ దేశ ప్రభుత్వం టెక్నాలజీని ఉపయోగిస్తూ విద్యార్ధుల్ని కాపాడేలా చర్య
Read Moreపొరపాటున సొంత నౌకను పేల్చివేసిన ఇరాన్
టెహ్రాన్: ఒమన్ గల్ఫ్ లో జరిపిన మిస్సైల్ టెస్ట్ లో ఇరాన్ తన స్వంత నౌకనే పేల్చివేసింది. ఈ ఘటనలో 19 మంది నేవీ సిబ్బంది చనిపోయినట్లు అక్కడి మీడియా వెల్ల
Read Moreజిన్ పింగ్ తో టెడ్రోస్ ఫోన్ లో ఎప్పుడూ మాట్లాడలేదు
జర్మనీ పేపర్ కథనాలను ఖండించిన డబ్ల్యూహెచ్ఓ జెనీవా : కరోనాను మహమ్మారిగా ప్రకటించేందుకు చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్ సూచనల మేరకే వరల్డ్ హెల్త్ ఆర్గనైజే
Read More












