ముంబైతో జరుగుతోన్న మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ మంచి ఓపెనింగ్ లభించింది. ఇద్దరు ఓపెనర్లు బట్లర్ 41, జైశ్వాల్ 32 తో రాణించారు. వీరిద్దరు కలిసి ఫస్ట్ వికెట్ కు 66 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.కెప్టెన్ సంజూ సామ్సన్42, శివమ్ దూబె ఇద్దరు కలిసి చెలరేగడంతో ముంబైకి 172 పరుగుల లక్ష్యాన్ని నిరద్దేశించారు. ముంబై బౌలర్లలో రాహుల్ చాహర్ కు 2, బుమ్రా, బౌల్ట్ కు చెరో ఒక వికెట్ పడింది.
ఐపీఎల్ 14: ముంబై టార్గెట్ 172
- ఆట
- April 29, 2021
మరిన్ని వార్తలు
-
నేత్రకు ఒలింపిక్ బెర్త్
-
ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్–1లో మిక్స్డ్ ఫైనల్లో జ్యోతి-అభిషేక్
-
రిషబ్, అక్షర్ ఉండాలి: గంగూలీ
-
కివీస్దే నాలుగో టీ20
లేటెస్ట్
- ఎన్నికల ఎఫెక్ట్.. వేర్వేరుచోట్ల రూ.93 లక్షలు సీజ్
- యేవమ్ మూవీ ఫస్ట్ లుక్ విడుదల
- చెరువు బఫర్ జోన్లో నిర్మాణాలపై ఆధారాలు ఇవ్వండి
- ఎస్ కే ఎస్ క్రియేషన్స్ బ్యానర్లో మూడో చిత్రం ప్రారంభం
- బ్లాక్లో ఐపీఎల్ టికెట్ల విక్రయం.. ఇద్దరు అరెస్ట్
- కొత్తపేట ఫ్రూట్ మార్కెట్లో టాస్క్ఫోర్స్ దాడులు
- బీఎస్పీ అభ్యర్థి మంద జగన్నాథం నామినేషన్ రిజెక్ట్
- కేసీఆర్ కలుగులో ఎలుకలాంటోడు..ఎన్నికలప్పుడే బయటకొస్తడు : బండి సంజయ్
- అమరవీరుల చావుకు హరీశే కారణం : ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
- ఇంట్లో పనిమనిషి ప్లాన్.. చోరీ చేసి కారు కొంది
Most Read News
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- Shubman Gill: 900 పరుగులు చేసినా సెలక్ట్ చేయరా.. టీ20 వరల్డ్ కప్ ఎంపికపై గిల్
- 45 డిగ్రీలతో మండిపోయిన తెలంగాణ.. నల్గొండ, ఖమ్మం టాప్
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఏసీ బస్సులు రీషెడ్యూల్
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- సికింద్రాబాద్ లోని ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ రద్దు
- KKR vs PBKS: ఐపీఎల్ చరిత్రలోనే అద్భుతం.. 262 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసిన పంజాబ్
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు